ETV Bharat / city

రేషన్‌ వాహనాల రంగు మార్పుపై పిటిషన్.. డిస్పోజ్‌ చేసిన హైకోర్టు - రేషన్ వాహనాలకు వైకాపా రంగులు తాజా వార్తలు

ఏపీలో రేషన్‌ వాహనాల రంగు మార్పుపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పంచాయతీ ఎన్నికలు పూర్తికావడం వల్ల విచారణకు అర్హత లేదని ఎస్‌ఈసీ కోర్టుకు తెలిపింది.

the-high-court-disposed-of-the-sec-petition-on-the-color-change-of-ration-vehicles
రేషన్‌ వాహనాల రంగు మార్పుపై పిటిషన్.. డిస్పోజ్‌ చేసిన హైకోర్టు
author img

By

Published : Mar 2, 2021, 5:34 PM IST

రేషన్‌ వాహనాల రంగు మార్పుపై దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తికావడం వల్ల విచారణకు అర్హత లేదని ఎస్‌ఈసీ కోర్టుకు తెలిపింది.

గతంలో రేషన్​ వాహనాల రంగులు మార్చాలని ఎస్​ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషన్​ని డిస్పోజ్ చేసింది.

రేషన్‌ వాహనాల రంగు మార్పుపై దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తికావడం వల్ల విచారణకు అర్హత లేదని ఎస్‌ఈసీ కోర్టుకు తెలిపింది.

గతంలో రేషన్​ వాహనాల రంగులు మార్చాలని ఎస్​ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషన్​ని డిస్పోజ్ చేసింది.

ఇదీ చదవండి: ఐటీఐఆర్ ప్రాజెక్టుపై సీఎంకు లేఖ రాసిన బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.