ETV Bharat / city

ఫిలిప్పీన్స్ నుంచి అనంతపురానికి మెడికో మృతదేహం - The dead body of a Medico student who arrived from the Philippines to Anantapur

ఫిలిప్పీన్స్​లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెడికో వంశీ మృతదేహం ఏపీలోని అనంతపురం చేరుకుంది. ఫిలిప్పీన్స్​లో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.

the-dead-body-of-a-medico-student-who-arrived-from-the-philippines-to-anantapur
ఫిలిప్పీన్స్ నుంచి అనంతపురం చేరుకున్న మెడికో మృతదేహం
author img

By

Published : May 1, 2020, 7:23 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురానికి చెందిన మెడికో వంశీ మృతదేహం ఇంటికి చేరింది. ఫిలిప్పీన్స్​లో గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వారి చివర చూపైనా దక్కేలా చూడాలని, మృతదేహాలను స్వస్థలానికి రప్పించాలని వారి కన్నవారు జిల్లా కలెక్టర్​కు విన్నవించారు. అధికారులు స్పందించి విదేశాంగ శాఖతో మాట్లాడి మెడికో మృతదేహాలు సొంతూళ్లకు రప్పించారు. అనంతపురం చేరుకున్న వంశీ మృతదేహం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇవాళ అంతక్రియలు జరపనున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురానికి చెందిన మెడికో వంశీ మృతదేహం ఇంటికి చేరింది. ఫిలిప్పీన్స్​లో గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వారి చివర చూపైనా దక్కేలా చూడాలని, మృతదేహాలను స్వస్థలానికి రప్పించాలని వారి కన్నవారు జిల్లా కలెక్టర్​కు విన్నవించారు. అధికారులు స్పందించి విదేశాంగ శాఖతో మాట్లాడి మెడికో మృతదేహాలు సొంతూళ్లకు రప్పించారు. అనంతపురం చేరుకున్న వంశీ మృతదేహం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇవాళ అంతక్రియలు జరపనున్నారు.

ఇవీ చూడండి: ఇద్దరి నుంచి 22 మందికి కరోనా.. అన్నీ జీహెచ్​ఎంసీలోనే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.