ETV Bharat / city

corona cases: రాష్ట్రంలో కొత్తగా 417 కేసులు, 2 మరణాలు నమోదు

author img

By

Published : Aug 17, 2021, 7:24 PM IST

Updated : Aug 17, 2021, 7:58 PM IST

telangana corona cases
telangana corona cases

19:10 August 17

రాష్ట్రంలో కొత్తగా 417 కేసులు, 2 మరణాలు నమోదు

రాష్ట్రంలో ఇవాళ 87,230 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 417 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 6,53,202కు చేరింది. మహమ్మారి బారినపడి మరో ఇద్దరు తుదిశ్వాస విడిచారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,847కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్​ విడుదల చేసింది.  

కరోనా నుంచి మరో 569 మంది బాధితులు తాజాగా కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 6,939 కొవిడ్​ యాక్టివ్‌ కేసులున్నాయి.  

ఇదీచూడండి: 'టీకా రెండు డోసులే... మళ్లీమళ్లీ కుదరదు'

19:10 August 17

రాష్ట్రంలో కొత్తగా 417 కేసులు, 2 మరణాలు నమోదు

రాష్ట్రంలో ఇవాళ 87,230 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 417 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 6,53,202కు చేరింది. మహమ్మారి బారినపడి మరో ఇద్దరు తుదిశ్వాస విడిచారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,847కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్​ విడుదల చేసింది.  

కరోనా నుంచి మరో 569 మంది బాధితులు తాజాగా కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 6,939 కొవిడ్​ యాక్టివ్‌ కేసులున్నాయి.  

ఇదీచూడండి: 'టీకా రెండు డోసులే... మళ్లీమళ్లీ కుదరదు'

Last Updated : Aug 17, 2021, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.