ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: ఇకపై మూడురోజులే హైకోర్టు

author img

By

Published : Mar 16, 2020, 2:54 PM IST

Updated : Mar 16, 2020, 3:27 PM IST

telangana high court will work on only three days due to corona virus effect
కరోనా ఎఫెక్ట్: ఇకపై మూడురోజులే హైకోర్టు

14:51 March 16

కరోనా ఎఫెక్ట్: ఇకపై మూడురోజులే హైకోర్టు

కరోనా ప్రబలకుండా హైకోర్టు ముందస్తు చర్యలు తీసుకుంది. సోమ, బుధ, శుక్రవారం మాత్రమే పనిచేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఆ మూడురోజులు అత్యవసర కేసులు మాత్రమే విచారించనున్నట్టు తెలిపింది. ఒక డివిజన్ బెంచ్, 4 సింగిల్ బెంచ్‌లు మాత్రమే కొనసాగుతాయని వెల్లడించింది. కోర్టుల్లోని మహిళా ఉద్యోగులు విధులకు హాజరుకావాల్సిన అవసరం లేదని పేర్కొంది. హైకోర్టులో స్క్రీనింగ్ పరికరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. 

14:51 March 16

కరోనా ఎఫెక్ట్: ఇకపై మూడురోజులే హైకోర్టు

కరోనా ప్రబలకుండా హైకోర్టు ముందస్తు చర్యలు తీసుకుంది. సోమ, బుధ, శుక్రవారం మాత్రమే పనిచేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఆ మూడురోజులు అత్యవసర కేసులు మాత్రమే విచారించనున్నట్టు తెలిపింది. ఒక డివిజన్ బెంచ్, 4 సింగిల్ బెంచ్‌లు మాత్రమే కొనసాగుతాయని వెల్లడించింది. కోర్టుల్లోని మహిళా ఉద్యోగులు విధులకు హాజరుకావాల్సిన అవసరం లేదని పేర్కొంది. హైకోర్టులో స్క్రీనింగ్ పరికరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. 

Last Updated : Mar 16, 2020, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.