ETV Bharat / city

మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ

author img

By

Published : May 2, 2020, 9:27 PM IST

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం రాయితీని ప్రకటించింది. ఏడాదికి రూ.30 వేల లోపు ఆస్తిపన్ను ఉన్న నివాస యాజమాన్యాలకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

telangana goverment announced  rebate on property tax
మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం రాయితీని ప్రకటించింది. 2020-21 ఆర్థిక ఏడాదికి చెల్లించాల్సిన ఆస్తి పన్నులో మే 31 తేదీలోపు చెల్లించిన వారికి 5 శాతం రిబేటు కల్పిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్​వింద్​ కుమార్​ ఉత్తర్వులు జారీచేశారు. పాత బకాయిలతో పాటు ఈ ఏడాది ఆస్తిపన్ను కూడా చెల్లించి రిబేటు పొందవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏడాదికి రూ.30 వేల లోపు ఆస్తిపన్ను ఉన్న నివాస యాజమాన్యాలకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం రాయితీని ప్రకటించింది. 2020-21 ఆర్థిక ఏడాదికి చెల్లించాల్సిన ఆస్తి పన్నులో మే 31 తేదీలోపు చెల్లించిన వారికి 5 శాతం రిబేటు కల్పిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్​వింద్​ కుమార్​ ఉత్తర్వులు జారీచేశారు. పాత బకాయిలతో పాటు ఈ ఏడాది ఆస్తిపన్ను కూడా చెల్లించి రిబేటు పొందవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏడాదికి రూ.30 వేల లోపు ఆస్తిపన్ను ఉన్న నివాస యాజమాన్యాలకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఇవీచూడండి: ఎంత దూరమైనా రైల్ టికెట్ 50రూపాయలే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.