ETV Bharat / city

మహాత్మునికి మండలి ఛైర్మన్ నివాళి

author img

By

Published : Oct 2, 2019, 10:38 AM IST

అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్ముని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మండలి వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పూల మాల వేసి నివాళులర్పించారు.

gandhi jayanthi

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శాసన సభ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహనికి మొదటగా పూల మాల వేసి అనంతరం గాంధీ విగ్రహనికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మండలి వైస్ ఛైర్మన్ నేతి విద్యసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్ముడు దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

మహాత్మునికి మండలి ఛైర్మన్ నివాళి

ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శాసన సభ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహనికి మొదటగా పూల మాల వేసి అనంతరం గాంధీ విగ్రహనికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మండలి వైస్ ఛైర్మన్ నేతి విద్యసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్ముడు దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

మహాత్మునికి మండలి ఛైర్మన్ నివాళి

ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.