ETV Bharat / city

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వేదికపైనే నిద్రపోయిన తహసీల్దార్ - tehsildar sleeping news

ఏపీలో ఓ పక్క ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోంది. మరోపక్క అధికారులు, నాయకులు ఆ రాష్ట్ర సీఎం జగన్ ప్రసంగాన్ని వీక్షిస్తున్నారు. కానీ ఒక అధికారి మాత్రం వేదికపైనే నిద్రలోకి జారుకున్నారు.

tehsildar-sleep-at-house-rails-distribution-program-in-adhoni
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వేదికపైనే నిద్రపోయిన తహసీల్దార్
author img

By

Published : Dec 26, 2020, 2:43 PM IST

ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనిలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పక్కన కూర్చున్న తహసీల్దార్ రామకృష్ణ నిద్రలోకి జారుకున్నారు. పట్టాల పంపిణీలో భాగంగా వేదికపైన ఉన్న అధికారులు, నాయకులు ఏపీ సీఎం జగన్ ప్రసంగాన్ని టీవీలో వీక్షిస్తున్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీ వేదికపైనే నిద్రపోయిన తహసీల్దార్

ప్రసంగం ఎక్కువ సేపు ఉండడం వల్ల తహసీల్దార్ నిద్రలోకి జారుకున్నారు. అధికారిని చూసిన లబ్ధిదారులు ముక్కున వేలేసుకున్నారు. మీడియా ప్రతినిధులు కెమెరాలో బంధించటం చూసి పురపాలక కమిషనర్ కృష్ణ.. తహసీల్దార్ రామకృష్ణను అప్రమత్తం చేశారు.

ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనిలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పక్కన కూర్చున్న తహసీల్దార్ రామకృష్ణ నిద్రలోకి జారుకున్నారు. పట్టాల పంపిణీలో భాగంగా వేదికపైన ఉన్న అధికారులు, నాయకులు ఏపీ సీఎం జగన్ ప్రసంగాన్ని టీవీలో వీక్షిస్తున్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీ వేదికపైనే నిద్రపోయిన తహసీల్దార్

ప్రసంగం ఎక్కువ సేపు ఉండడం వల్ల తహసీల్దార్ నిద్రలోకి జారుకున్నారు. అధికారిని చూసిన లబ్ధిదారులు ముక్కున వేలేసుకున్నారు. మీడియా ప్రతినిధులు కెమెరాలో బంధించటం చూసి పురపాలక కమిషనర్ కృష్ణ.. తహసీల్దార్ రామకృష్ణను అప్రమత్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.