ETV Bharat / city

కార్మికులారా.... తొందర పడకండి: జగ్గారెడ్డి

author img

By

Published : Oct 13, 2019, 2:06 PM IST

Updated : Oct 13, 2019, 3:16 PM IST

ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​రెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సంగారెడ్డి కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కార్మికులెవరూ తొందరపడి ఆత్మహత్యకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ సమ్మెపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందన

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన ఆర్టీసీ కార్మికులను రోడ్డెక్కేలా చేయడం సమంజసం కాదని కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. సమ్మె నోటీసులిచ్చినా... స్పందించకపోవడం వల్లే ఈ ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​రెడ్డి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్మికులెవరూ తొందరపడి అఘాయిత్యాలకు పాల్పడవద్దని విన్నవించారు. కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ కార్మిక సంఘాల నాయకులతో నేరుగా చర్చించాలని కోరారు.

ఆర్టీసీ సమ్మెపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందన

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన ఆర్టీసీ కార్మికులను రోడ్డెక్కేలా చేయడం సమంజసం కాదని కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. సమ్మె నోటీసులిచ్చినా... స్పందించకపోవడం వల్లే ఈ ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​రెడ్డి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్మికులెవరూ తొందరపడి అఘాయిత్యాలకు పాల్పడవద్దని విన్నవించారు. కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ కార్మిక సంఘాల నాయకులతో నేరుగా చర్చించాలని కోరారు.

ఆర్టీసీ సమ్మెపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందన
Last Updated : Oct 13, 2019, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.