ETV Bharat / city

NHRC on Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

author img

By

Published : Dec 13, 2021, 12:58 PM IST

Updated : Dec 13, 2021, 1:26 PM IST

nhrc notices to telangana and central governments
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్​హెచ్ఆర్​సీ నోటీసులు

12:51 December 13

ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

NHRC on Kaleshwaram project: కాళేశ్వరం ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందంటూ ఎన్​హెచ్​ఆర్​సీకి ఫిర్యాదు అందింది. బ్యాక్ వాటర్ వల్ల 30 నుంచి 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఫిర్యాదులో ప్రస్తావించారు. పంటనష్టంతో రైతు ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదు దారుడి తరఫు న్యాయవాది.. కమిషన్​ దృష్టికి తెచ్చారు.

ఫిర్యాదుపై స్పందించిన ఎన్​హెచ్​ఆర్​సీ​.. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: Bandi Sanjay Comments on KCR : 'కేసీఆర్​ తుగ్లక్ చర్యలతో ఉద్యోగులకు ప్రమాదం'

12:51 December 13

ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

NHRC on Kaleshwaram project: కాళేశ్వరం ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందంటూ ఎన్​హెచ్​ఆర్​సీకి ఫిర్యాదు అందింది. బ్యాక్ వాటర్ వల్ల 30 నుంచి 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఫిర్యాదులో ప్రస్తావించారు. పంటనష్టంతో రైతు ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదు దారుడి తరఫు న్యాయవాది.. కమిషన్​ దృష్టికి తెచ్చారు.

ఫిర్యాదుపై స్పందించిన ఎన్​హెచ్​ఆర్​సీ​.. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: Bandi Sanjay Comments on KCR : 'కేసీఆర్​ తుగ్లక్ చర్యలతో ఉద్యోగులకు ప్రమాదం'

Last Updated : Dec 13, 2021, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.