ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు

.

author img

By

Published : Sep 6, 2020, 6:58 AM IST

newstoday
నేటి ప్రధాన వార్తలు

1. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా సచివాలయ ఉద్యోగులు, సిబ్బందికి కరోనా నిర్ధరణ పరీక్షలు

2. కొత్త రెవెన్యూ చట్టంపై వీఆర్‌వోల సమావేశం

3. ఈ నెల 12 నుంచి దేశవ్యాప్తంగా నడవనున్న రైళ్లు

4. సెప్టెంబరు 9 నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు

5. మియాపూర్‌ నుంచి అమీర్‌పేటకు మెట్రో ట్రయల్ రన్‌

6. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శన వేళల్లో మార్పులు

7. తిరుమల శ్రీవారి సర్వదర్శ టోకెన్ల జారీ నిలుపుదల

8. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం

9. ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

10. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా రెండో టీ-20 మ్యాచ్

1. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా సచివాలయ ఉద్యోగులు, సిబ్బందికి కరోనా నిర్ధరణ పరీక్షలు

2. కొత్త రెవెన్యూ చట్టంపై వీఆర్‌వోల సమావేశం

3. ఈ నెల 12 నుంచి దేశవ్యాప్తంగా నడవనున్న రైళ్లు

4. సెప్టెంబరు 9 నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు

5. మియాపూర్‌ నుంచి అమీర్‌పేటకు మెట్రో ట్రయల్ రన్‌

6. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శన వేళల్లో మార్పులు

7. తిరుమల శ్రీవారి సర్వదర్శ టోకెన్ల జారీ నిలుపుదల

8. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం

9. ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

10. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా రెండో టీ-20 మ్యాచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.