ETV Bharat / city

దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యం: ఎమ్మెల్సీ రాంచందర్ రావు

author img

By

Published : Sep 30, 2019, 12:05 AM IST

దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని ఎమ్మెల్సీ రాంచందర్ రావు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సేవలను గుర్తించి పలువురు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​ను కేంద్రం త్వరలో స్వాధీనం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యం: ఎమ్మెల్సీ రామచందర్

భారత్​పై దుమ్మెత్తి పోస్తున్న పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు భాజపా గట్టి బుద్ధి చెబుతుందని ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసంలో కంటోన్మెంట్ నియోజకవర్గం తెరాస నేత సత్తిరెడ్డి 200 మంది అనుచరులతో భాజపాలో చేరారు. దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యమని... తెలంగాణలో అంకుర పరిశ్రమలు నెలకొల్పడానికి ఆయన సూచనలే మార్గదర్శకమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.

దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యం: ఎమ్మెల్సీ రామచందర్

ఇవీ చూడండి: హుజూర్​నగర్​ బరిలో సీపీఎం.. రేపు నామినేషన్

భారత్​పై దుమ్మెత్తి పోస్తున్న పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు భాజపా గట్టి బుద్ధి చెబుతుందని ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసంలో కంటోన్మెంట్ నియోజకవర్గం తెరాస నేత సత్తిరెడ్డి 200 మంది అనుచరులతో భాజపాలో చేరారు. దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యమని... తెలంగాణలో అంకుర పరిశ్రమలు నెలకొల్పడానికి ఆయన సూచనలే మార్గదర్శకమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.

దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యం: ఎమ్మెల్సీ రామచందర్

ఇవీ చూడండి: హుజూర్​నగర్​ బరిలో సీపీఎం.. రేపు నామినేషన్

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.