రక్తదానం చేసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్, పోలీసులు, వాలంటీర్లను మంత్రి కేటీఆర్ అభినందించారు. లాక్డౌన్ కారణంగా తలసేమియా వ్యాధిగ్రస్థుకు రక్త నిలువలు పెంచేందుకు సైబరాబాద్ పోలీసులు వాలంటీర్ల సహయంతో 117యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
తలసేమియాతో బాధపడుతున్న రోగులు ముఖ్యంగా చిన్నారులకు రక్తం ఎక్కించేందుకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఇండియన్ రెడ్క్రాస్ సోసైటీ, పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సీపీ సజ్జనార్ కూడా రక్తదానం చేశారు.
-
Fabulous job CP Sajjanar Garu 👏 https://t.co/uVuAJDwXUf
— KTR (@KTRTRS) April 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Fabulous job CP Sajjanar Garu 👏 https://t.co/uVuAJDwXUf
— KTR (@KTRTRS) April 12, 2020Fabulous job CP Sajjanar Garu 👏 https://t.co/uVuAJDwXUf
— KTR (@KTRTRS) April 12, 2020
ఇదీ చదవండి: రక్తదానం చేయండి..ప్రాణాలు కాపాడండి: సీపీ సజ్జనార్