ETV Bharat / city

సీసీ కెమెరాలుంటే నిందితులను పట్టుకోవడం సులభం: ఏసీపీ శ్రీధర్ - సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్

సీసీ కెమెరాలు సమాజంలో జరిగే అసాంఘిక శక్తులను అరికట్టడానికి ఉపయోగపడతాయని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ అన్నారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

lb nagar acp sridhar reddy inaugurated cc cameras in nirmalanagar
సీసీ కెమెరాలుంటే నిందితులను పట్టుకోవడం సులభం: ఏసీపీ శ్రీధర్
author img

By

Published : Jan 24, 2021, 5:18 PM IST

హైదరాబాద్ కర్మన్​ఘాట్ నిర్మలానగర్​లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎల్బీనగర్​ ఏసీపీ శ్రీధర్ ప్రారంభించారు. అసాంఘిక శక్తులను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనేక క్లిష్టమైన కేసులను సీసీ కెమెరాల సాయంతో పరిష్కరించినట్టు వెల్లడించారు.

కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల సమాజంలో జరిగే దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఇప్పటికే అనేక మందికి శిక్ష విధించినట్టు తెలిపారు.

హైదరాబాద్ కర్మన్​ఘాట్ నిర్మలానగర్​లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎల్బీనగర్​ ఏసీపీ శ్రీధర్ ప్రారంభించారు. అసాంఘిక శక్తులను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనేక క్లిష్టమైన కేసులను సీసీ కెమెరాల సాయంతో పరిష్కరించినట్టు వెల్లడించారు.

కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల సమాజంలో జరిగే దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఇప్పటికే అనేక మందికి శిక్ష విధించినట్టు తెలిపారు.

ఇదీ చూడండి: తహసీల్దార్‌ కార్యాలయాల్లో పని విభజన చేయాలి: కిషన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.