దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. సోలిపేట స్వగ్రామం దుబ్బాక మండలం చిట్టలూర్కు చేరుకున్న సీఎం.. రామలింగారెడ్డి భౌతికకాయంపై పూలు సమర్పించారు. విషణ్ణవదనంతో ఉద్యమ సహచరుడికి నివాళులు అర్పించారు. రామలింగారెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. సీఎం వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే సోలిపేట భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కాసేపట్లో చిట్టాపూర్లో రామలింగారెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.
రామలింగారెడ్డి పార్థివదేహానికి కేసీఆర్ నివాళులు - kcr condonalnce to dubbaka mlaa
దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. సోలిపేట భౌతికకాయంపై పూలు సమర్పించారు. విషణ్ణవదనంతో ఉద్యమ సహచరుడికి నివాళులు అర్పించారు.
దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. సోలిపేట స్వగ్రామం దుబ్బాక మండలం చిట్టలూర్కు చేరుకున్న సీఎం.. రామలింగారెడ్డి భౌతికకాయంపై పూలు సమర్పించారు. విషణ్ణవదనంతో ఉద్యమ సహచరుడికి నివాళులు అర్పించారు. రామలింగారెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. సీఎం వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే సోలిపేట భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కాసేపట్లో చిట్టాపూర్లో రామలింగారెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.