ETV Bharat / city

18న కనకదుర్గమ్మ ఫ్లైఓవర్​కు మంత్రి గడ్కరీ ప్రారంభోత్సవం

author img

By

Published : Sep 5, 2020, 2:59 AM IST

Updated : Sep 5, 2020, 3:13 AM IST

ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్​ను ఈ నెల 18న ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం వెల్లడించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి పాల్గొననున్నట్లు స్పష్టం చేసింది.

18న కనకదుర్గమ్మ ఫ్లైఓవర్​కు మంత్రి గడ్కరీ ప్రారంభోత్సవం
18న కనకదుర్గమ్మ ఫ్లైఓవర్​కు మంత్రి గడ్కరీ ప్రారంభోత్సవం

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి ఈనెల 18న ముహుర్తం ఖరారు అయ్యింది. ఈ మేరకు పేర్కొన్న మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం.. విజయవాడ ఎంపీ కేశినేని నానికి సమాచారం అందించింది.

దిల్లీ నుంచి దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా...

దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా దిల్లీ నుంచి మంత్రి నితిన్ గడ్కరీ... ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా కార్యక్రమం నిర్వహించాలని మంత్రి కార్యాలయం అధికారులను ఆదేశించింది.

ఇవీ చూడండి : 'కేంద్రం ఒత్తిడి తెస్తోంది... సంస్కరణలకే అన్నింటినీ ముడిపెడుతోంది'

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి ఈనెల 18న ముహుర్తం ఖరారు అయ్యింది. ఈ మేరకు పేర్కొన్న మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం.. విజయవాడ ఎంపీ కేశినేని నానికి సమాచారం అందించింది.

దిల్లీ నుంచి దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా...

దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా దిల్లీ నుంచి మంత్రి నితిన్ గడ్కరీ... ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా కార్యక్రమం నిర్వహించాలని మంత్రి కార్యాలయం అధికారులను ఆదేశించింది.

ఇవీ చూడండి : 'కేంద్రం ఒత్తిడి తెస్తోంది... సంస్కరణలకే అన్నింటినీ ముడిపెడుతోంది'

Last Updated : Sep 5, 2020, 3:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.