ETV Bharat / city

263 మందికి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వార్తలు

కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పంపిణీ చేశారు. 263 మంది లబ్ధిదారులకు రూ.2,63,30,508 విలువ చేసే చెక్కులను అందించారు.

Kalyana lakshmi  Cheques Distribution at quthbullapur in medchal district
263 మందికి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
author img

By

Published : Jan 11, 2021, 3:20 PM IST

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎనిమిది డివిజన్ల పరిధిలోని మొత్తం 263 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రూ.2,63,30,508 విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చింతల్​లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆయా డివిజన్ల కార్పొరేటర్ల చేతుల మీదుగా అందించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అమ‌లు చేస్తోన్న క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కంతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుందని వారు తెలిపారు. అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎనిమిది డివిజన్ల పరిధిలోని మొత్తం 263 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రూ.2,63,30,508 విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చింతల్​లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆయా డివిజన్ల కార్పొరేటర్ల చేతుల మీదుగా అందించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అమ‌లు చేస్తోన్న క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కంతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుందని వారు తెలిపారు. అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: ప్రతి ఆటోలో క్యూ ఆర్​ కోడ్.. ప్రయాణికుల రక్షణే ప్రాధాన్యం​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.