హిమాచల్ ప్రదేశ్ లోని "అటల్ టన్నెల్ - రోహ్తాంగ్" ను సందర్శించారు ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు అటల్ టన్నెల్ - రోహ్తాంగ్ గురించి గవర్నర్కు వివరించారు.
హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్తాంగ్ వద్ద ఈ సందర్భంగా దత్తాత్రేయ స్కీయింగ్ చేశారు.
ఇవీ చదవండి: దుబ్బాక ప్రజలది స్ఫూర్తిదాయక తీర్పు: బండి