ETV Bharat / city

తమిళ భక్తులతో రద్దీగా మారిన తిరుమల

తమిళులు అత్యంత పవిత్రంగా భావించే పెరటాసి మాసం చివరి శనివారం కావటంతో తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. భక్తుల సంఖ్య పెరిగినందున దర్శనానికి 24 గంటల పైబడి సమయం పడుతోంది. ఫలితంగా బ్రహ్మోత్సవాల సమయంలో అనుసరించిన విధానాలనే కొనసాగిస్తున్నారు. దివ్యదర్శనం, సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. తిరుమలలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు...

author img

By

Published : Oct 12, 2019, 7:58 PM IST

తమిళ భక్తులతో రద్దీగా మారిన తిరుమల
తమిళ భక్తులతో రద్దీగా మారిన తిరుమల

తమిళ భక్తులతో రద్దీగా మారిన తిరుమల

ఇదీ చదవండి : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.