ETV Bharat / city

రైల్వే కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - లాక్ డౌన్

నాంపల్లి రైల్వే స్టేషన్​లో కూలీలకు, కార్మికులకు దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణి చేశారు. లాక్​డౌన్​ పూర్తి అయ్యేంత వరకు సేవా కార్యాక్రమాన్ని కొనసాగిస్తామని సంఘం నేతలు తెలిపారు.

groceries  Distribution
నిత్యావసరాలు అందజేస్తున్న ఉద్యోగులు
author img

By

Published : Apr 9, 2020, 2:07 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో రైల్వే కార్మికులు, కూలీలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. రైల్వే వ్యవస్థ పూర్తిగా రద్దైన తరుణంలో అందులో పని చేసే కార్మికులకు జీవనోపాధి లేక అవస్థలు పడుతున్నారు. కూలీల ఇబ్బందుల్ని అర్ధం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు సంఘం నేతలు ఆదుకునేందుకు ముందుకొచ్చారు.

నాంపల్లి రైల్వే స్టేషన్​లో కూలీలకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు పంపిణీ చేశారు. లాక్​డౌన్ పూర్తి అయ్యేంత వరకు ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ కొనసాగిస్తామని సంఘం నేతలు తెలిపారు.

groceries  Distribution
నిత్యావసరాలు అందజేస్తున్న ఉద్యోగులు

ఇవీ చూడండి: జైల్లో మాస్కులు కుట్టే పనిలో 'ఉత్తమ నటుడు'

లాక్​డౌన్ నేపథ్యంలో రైల్వే కార్మికులు, కూలీలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. రైల్వే వ్యవస్థ పూర్తిగా రద్దైన తరుణంలో అందులో పని చేసే కార్మికులకు జీవనోపాధి లేక అవస్థలు పడుతున్నారు. కూలీల ఇబ్బందుల్ని అర్ధం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు సంఘం నేతలు ఆదుకునేందుకు ముందుకొచ్చారు.

నాంపల్లి రైల్వే స్టేషన్​లో కూలీలకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు పంపిణీ చేశారు. లాక్​డౌన్ పూర్తి అయ్యేంత వరకు ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ కొనసాగిస్తామని సంఘం నేతలు తెలిపారు.

groceries  Distribution
నిత్యావసరాలు అందజేస్తున్న ఉద్యోగులు

ఇవీ చూడండి: జైల్లో మాస్కులు కుట్టే పనిలో 'ఉత్తమ నటుడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.