గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్తో కలిసి ఓటు వేశారు. రాజ్భవన్ ఎంఎస్ మక్తాల్లోని ఐసీడీఎస్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ బాధ్యతను నిర్వర్తించాలని గవర్నర్ సూచించారు.
'నా బాధ్యత నేను నిర్వర్తించాను... మీరు..?'
గవర్నర్ నరసింహన్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 'ఓటు వేయడం బాధ్యత, నేను వేశాను... మీరు వేయండి' అని గవర్నర్ సూచించారు.
ఓటేసిన గవర్నర్ దంపతులు
గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్తో కలిసి ఓటు వేశారు. రాజ్భవన్ ఎంఎస్ మక్తాల్లోని ఐసీడీఎస్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ బాధ్యతను నిర్వర్తించాలని గవర్నర్ సూచించారు.
Intro:Body:Conclusion: