ETV Bharat / city

'గాంధీకి వచ్చే రోగులను తక్షణమే చేర్చుకోవాలి'

author img

By

Published : Apr 22, 2021, 9:09 AM IST

గాంధీ ఆస్పత్రికి వచ్చే రోగులను తక్షణమే చేర్చుకోవాలని సూపరింటెండెంట్ రాజారావు వివిధ భాగాల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్​టీపీసీఆర్ రిపోర్టు కోసం ఒత్తిడి చేయొద్దని సూచించారు.

raja rao
గాంధీ ఆస్పత్రి, రాజారావు, హైదరాబాద్​లో కొవిడ్ ఆస్పత్రి

గాంధీ ఆస్పత్రికి వచ్చే రోగులను తక్షణమే చేర్చుకోవాలని సూపరింటెండెంట్ రాజారావు వివిధ భాగాల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్​టీపీసీఆర్ రిపోర్టు కోసం ఒత్తిడి చేయొద్దని సూచించారు. కొవిడ్ రోగులను తీసుకొచ్చే అంబులెన్స్​లను ఆపొద్దని పోలీసు, సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా మార్చారు. ఈ క్రమంలో ఆస్పత్రికి వచ్చే రోగులను రిపోర్టుల పేరుతో ఒత్తిడి చేయకుండా తక్షణమే చేర్చుకోవాలని సూపరింటెండెంట్ ఆదేశించారు.

గాంధీ ఆస్పత్రికి వచ్చే రోగులను తక్షణమే చేర్చుకోవాలని సూపరింటెండెంట్ రాజారావు వివిధ భాగాల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్​టీపీసీఆర్ రిపోర్టు కోసం ఒత్తిడి చేయొద్దని సూచించారు. కొవిడ్ రోగులను తీసుకొచ్చే అంబులెన్స్​లను ఆపొద్దని పోలీసు, సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా మార్చారు. ఈ క్రమంలో ఆస్పత్రికి వచ్చే రోగులను రిపోర్టుల పేరుతో ఒత్తిడి చేయకుండా తక్షణమే చేర్చుకోవాలని సూపరింటెండెంట్ ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.