ETV Bharat / city

ఫాక్స్ సాగర్ చెరువులో చేపపిల్లల పంపిణీ

జీడిమెట్లలోని ఫాక్స్​ సాగర్​ చెరువులోకి కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజు చేపపిల్లలను వదిలారు. తెలంగాణ సర్కారు కులవృత్తులకు చేయూతనిస్తోందన్నారు.

author img

By

Published : Sep 24, 2019, 8:35 PM IST

ఫాక్స్ సాగర్ చెరువులో చేపపిల్లల పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రెండు లక్షల 90 వేల చేపపిల్లలను జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువులోకి వదిలారు. కులవృత్తులను తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ఆదుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఫాక్స్ సాగర్ చెరువులో చేపపిల్లల పంపిణీ

ఇవీ చూడండి: నేను సైతం నగరం కోసం.. అంటున్న మంత్రి గంగుల

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రెండు లక్షల 90 వేల చేపపిల్లలను జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువులోకి వదిలారు. కులవృత్తులను తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ఆదుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఫాక్స్ సాగర్ చెరువులో చేపపిల్లల పంపిణీ

ఇవీ చూడండి: నేను సైతం నగరం కోసం.. అంటున్న మంత్రి గంగుల

TG_HYD_32_24_SABITHA_BATHUKAMMA_SAREES_DISTRIBUTIONS_AB_TS10014 Contributor: Sriram Yadav Script: Razaq Note: ఫీడ్ FTP నుంచి వచ్చింది. ( ) దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అన్నివర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో బృహత్తర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ కర్మాన్‌ఘాట్‌లో స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. బైట్:- సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.