ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @7PM

author img

By

Published : Feb 25, 2021, 7:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @7PM

1. ఇంగ్లాండ్​ ఆలౌట్​

పింక్​ టెస్టు రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 81 పరుగులకు ఆలౌటైంది. 25 పరుగులు చేసిన బెన్​ స్టోక్స్​ ఆ జట్టు టాప్​ స్కోరర్​గా నిలిచాడు. భారత బౌలర్లలో అక్షర్​ 5, అశ్విన్​ 4 వికెట్లు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. బ్యాలెన్స్​ తప్పిన దీదీ స్కూటర్​!

దేశంలో పెరిగిన ఇంధన ధరలను నిరసిస్తూ.. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను నడిపారు. ద్విచక్ర వాహనం నడపడం అలవాటు లేని దీదీ ఒకానొక దశలో కిందపడబోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. నీరందేలా ప్రణాళికలు

సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్​ల ద్వారా తెలంగాణలోని నాలుగు నియోజకవర్గాలకు సాగు నీరందేలా ప్రణాళికలు తయారు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'ఆ చట్టాలతో పరిశుభ్రంగా ఉంచండి'

పల్లె, పట్టణ ప్రగతిపై స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, పంచాయతీరాజ్, పురపాలక శాఖ సీనియర్ అధికారులతో సీఎస్ సోమేశ్​కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలను గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాల్లో అమలు చేయాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'వారికి ఓట్లు అడిగే హక్కు లేదు'

తెరాస, భాజపాలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. అన్ని వర్గాల పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. '20 రోజుల్లో ఎలా పరిష్కరిస్తారు'

నూతన రెవెన్యూ ట్రైబ్యునళ్లపై హైకోర్టు విచారణ జరిగింది. సహజ న్యాయసూత్రాలు అమలు చేయాలని పేర్కొంది. 20 రోజుల్లో ఎలా పరిష్కరిస్తారో తెలుసుకోవాలని ఉందని హైకోర్టు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. మైనర్​పై అత్యాచారం

హరియాణాలో 17ఏళ్ల మైనర్​ యువతిపై కొందరు కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం

తమిళనాడులోని కోయంబత్తూర్​లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. నైవేలిలో నిర్మించిన థర్మల్​ విద్యుత్​ కేంద్రాన్ని జాతికి అంకితం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. గుండెతో ఆలుగడ్డ కూర!

అమెరికాలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను చంపి ఆమె గుండెతో బంగాళదుంపలను కలిపి కూర వండాడు ఉన్మాది. ఆ ఆహారాన్ని తన కుటుంబసభ్యులకు తినిపించాలనుకున్నాడు. ఈ క్రమంలో.. తన మామ, అతని మనుమరాలిని కూడా హత్య చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. బాక్సాఫీస్ వార్

బాలీవుడ్​లో వరుసగా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు దర్శకనిర్మాతలు. దీంతో కొన్ని చిత్రాల మధ్య పోటీ తప్పట్లేదు. ఈ ఏడాదిలో విడుదలయ్యే సినిమాల్లో ఏ రెండింటి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

1. ఇంగ్లాండ్​ ఆలౌట్​

పింక్​ టెస్టు రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 81 పరుగులకు ఆలౌటైంది. 25 పరుగులు చేసిన బెన్​ స్టోక్స్​ ఆ జట్టు టాప్​ స్కోరర్​గా నిలిచాడు. భారత బౌలర్లలో అక్షర్​ 5, అశ్విన్​ 4 వికెట్లు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. బ్యాలెన్స్​ తప్పిన దీదీ స్కూటర్​!

దేశంలో పెరిగిన ఇంధన ధరలను నిరసిస్తూ.. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను నడిపారు. ద్విచక్ర వాహనం నడపడం అలవాటు లేని దీదీ ఒకానొక దశలో కిందపడబోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. నీరందేలా ప్రణాళికలు

సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్​ల ద్వారా తెలంగాణలోని నాలుగు నియోజకవర్గాలకు సాగు నీరందేలా ప్రణాళికలు తయారు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'ఆ చట్టాలతో పరిశుభ్రంగా ఉంచండి'

పల్లె, పట్టణ ప్రగతిపై స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, పంచాయతీరాజ్, పురపాలక శాఖ సీనియర్ అధికారులతో సీఎస్ సోమేశ్​కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలను గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాల్లో అమలు చేయాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'వారికి ఓట్లు అడిగే హక్కు లేదు'

తెరాస, భాజపాలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. అన్ని వర్గాల పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. '20 రోజుల్లో ఎలా పరిష్కరిస్తారు'

నూతన రెవెన్యూ ట్రైబ్యునళ్లపై హైకోర్టు విచారణ జరిగింది. సహజ న్యాయసూత్రాలు అమలు చేయాలని పేర్కొంది. 20 రోజుల్లో ఎలా పరిష్కరిస్తారో తెలుసుకోవాలని ఉందని హైకోర్టు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. మైనర్​పై అత్యాచారం

హరియాణాలో 17ఏళ్ల మైనర్​ యువతిపై కొందరు కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం

తమిళనాడులోని కోయంబత్తూర్​లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. నైవేలిలో నిర్మించిన థర్మల్​ విద్యుత్​ కేంద్రాన్ని జాతికి అంకితం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. గుండెతో ఆలుగడ్డ కూర!

అమెరికాలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను చంపి ఆమె గుండెతో బంగాళదుంపలను కలిపి కూర వండాడు ఉన్మాది. ఆ ఆహారాన్ని తన కుటుంబసభ్యులకు తినిపించాలనుకున్నాడు. ఈ క్రమంలో.. తన మామ, అతని మనుమరాలిని కూడా హత్య చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. బాక్సాఫీస్ వార్

బాలీవుడ్​లో వరుసగా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు దర్శకనిర్మాతలు. దీంతో కొన్ని చిత్రాల మధ్య పోటీ తప్పట్లేదు. ఈ ఏడాదిలో విడుదలయ్యే సినిమాల్లో ఏ రెండింటి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.