ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 9AM

author img

By

Published : Jun 14, 2020, 8:59 AM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

etv bharat
etv bharat

'మహా'ను మించిన మరణాలు

దిల్లీలో మృత్యుకేళి దేశంలో కరోనా రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్యపరంగా నాలుగో స్థానంలో ఉన్న భారత్‌ రోజువారీ కేసుల్లో మూడో స్థానంలో కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

త్వరలో కొత్త సారథి!

నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చింది. వారం పదిరోజుల్లో అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు ఓ ముఖ్యనాయకుడి మాటల ద్వారా అర్థమవుతోంది. ఎవరిని ఎంపిక చేయనున్నారు?

‘కొండపోచమ్మ’కు గోదారి

కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాలు వడివడిగా వచ్చి చేరుతున్నాయి. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయంలోకి శనివారం ఒక టీఎంసీ నీరు చేరినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కడప సెంట్రల్ జైలుకు జేసీ

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్​ రెడ్డిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అనంతరం వారిరువురిని అనంతపురం జైలు నుంచి కడప సెంట్రల్​ జైలుకు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

త్వరలో పెళ్లి చేసుకోబోయే వారి కోసం

మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా... అయితే ఈ కథనం మీ కోసమే. పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో ఈ కథనం చదివి తెలుసుకోండి.

8 ప్రధాన లక్షణాలివే

కరోనా బాధితుల్లో 8 ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా లక్షణాలు కనిపించడానికి రెండు రోజుల ముందు నుంచే బాధితుల్లో ఇబ్బందులు మొదలవుతున్నట్లు తెలుస్తోంది. ఆ 8 లక్షణాలు ఇవే...

భగవద్గీతతో ప్రశాంతత

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన భక్తి, కర్మయోగాలను అనుసరించడం ద్వారా మానసిక ప్రశాంతత, మనోబలాన్ని పొందవచ్చని అమెరికా కాంగ్రెస్​కు ఎన్నికైన తొలి హిందూ మతస్థురాలైన తులసీ గబార్డ్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో భగవద్గీత పారాయణ ద్వారా విజయవంతమైన జీవనాన్ని గడపగలుగుతారని ఆమె స్పష్టం చేశారు. ఇంకా ఏం చెప్పారంటే...

సోనూసూద్​ అరుదు

ముంబయిలో చిక్కుకుపోయిన ఓ ప్రముఖ నటుడిని, త్వరలో తన స్వస్థలానికి చేర్చుతానని హామీ ఇచ్చారు సోనూసూద్. ఈ విషయమై స్పందించిన నటుడు.. సోనూసూద్​ను ఇలా ప్రశంసించారు.

ఆ ప్రదేశమైతే అనుకూలం

కరోనా వల్ల వేసవిలో ఐపీఎల్‌ వినోదాన్ని కోల్పోయారు క్రికెట్‌ ప్రేమికులు. రాబోయే రెండు మూడు నెలల్లోనూ లీగ్‌ నిర్వహణ జరిగేలా కనిపించడం లేదు. మరి ఐపీఎల్ ఎప్పుడు జరపొచ్చు? ఎక్కడ నిర్వహించాలి? ఎలా నిర్వహించాలి? ఈ అంశాలపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రత్యేక విశ్లేషణ.

సెయిల్‌ ఛైర్మన్​కు కరోనా!

సెయిల్​ ఛైర్మన్​ అనిల్​ కుమార్​ చౌదరికి కొవిడ్​-19 సోకింది. ఆ సంస్థ కార్పొరేట్​ కార్యాలయంలో 25 మందికి కరోనా సోకినట్లు సమాచారం. అయితే.. డైరెక్టర్ మృతికి కారణాలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలు నిరాధారమైనవని కంపెనీ పేర్కొంది. ఇలా వివరణ ఇచ్చింది.

'మహా'ను మించిన మరణాలు

దిల్లీలో మృత్యుకేళి దేశంలో కరోనా రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్యపరంగా నాలుగో స్థానంలో ఉన్న భారత్‌ రోజువారీ కేసుల్లో మూడో స్థానంలో కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

త్వరలో కొత్త సారథి!

నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చింది. వారం పదిరోజుల్లో అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు ఓ ముఖ్యనాయకుడి మాటల ద్వారా అర్థమవుతోంది. ఎవరిని ఎంపిక చేయనున్నారు?

‘కొండపోచమ్మ’కు గోదారి

కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాలు వడివడిగా వచ్చి చేరుతున్నాయి. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయంలోకి శనివారం ఒక టీఎంసీ నీరు చేరినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కడప సెంట్రల్ జైలుకు జేసీ

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్​ రెడ్డిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అనంతరం వారిరువురిని అనంతపురం జైలు నుంచి కడప సెంట్రల్​ జైలుకు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

త్వరలో పెళ్లి చేసుకోబోయే వారి కోసం

మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా... అయితే ఈ కథనం మీ కోసమే. పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో ఈ కథనం చదివి తెలుసుకోండి.

8 ప్రధాన లక్షణాలివే

కరోనా బాధితుల్లో 8 ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా లక్షణాలు కనిపించడానికి రెండు రోజుల ముందు నుంచే బాధితుల్లో ఇబ్బందులు మొదలవుతున్నట్లు తెలుస్తోంది. ఆ 8 లక్షణాలు ఇవే...

భగవద్గీతతో ప్రశాంతత

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన భక్తి, కర్మయోగాలను అనుసరించడం ద్వారా మానసిక ప్రశాంతత, మనోబలాన్ని పొందవచ్చని అమెరికా కాంగ్రెస్​కు ఎన్నికైన తొలి హిందూ మతస్థురాలైన తులసీ గబార్డ్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో భగవద్గీత పారాయణ ద్వారా విజయవంతమైన జీవనాన్ని గడపగలుగుతారని ఆమె స్పష్టం చేశారు. ఇంకా ఏం చెప్పారంటే...

సోనూసూద్​ అరుదు

ముంబయిలో చిక్కుకుపోయిన ఓ ప్రముఖ నటుడిని, త్వరలో తన స్వస్థలానికి చేర్చుతానని హామీ ఇచ్చారు సోనూసూద్. ఈ విషయమై స్పందించిన నటుడు.. సోనూసూద్​ను ఇలా ప్రశంసించారు.

ఆ ప్రదేశమైతే అనుకూలం

కరోనా వల్ల వేసవిలో ఐపీఎల్‌ వినోదాన్ని కోల్పోయారు క్రికెట్‌ ప్రేమికులు. రాబోయే రెండు మూడు నెలల్లోనూ లీగ్‌ నిర్వహణ జరిగేలా కనిపించడం లేదు. మరి ఐపీఎల్ ఎప్పుడు జరపొచ్చు? ఎక్కడ నిర్వహించాలి? ఎలా నిర్వహించాలి? ఈ అంశాలపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రత్యేక విశ్లేషణ.

సెయిల్‌ ఛైర్మన్​కు కరోనా!

సెయిల్​ ఛైర్మన్​ అనిల్​ కుమార్​ చౌదరికి కొవిడ్​-19 సోకింది. ఆ సంస్థ కార్పొరేట్​ కార్యాలయంలో 25 మందికి కరోనా సోకినట్లు సమాచారం. అయితే.. డైరెక్టర్ మృతికి కారణాలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలు నిరాధారమైనవని కంపెనీ పేర్కొంది. ఇలా వివరణ ఇచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.