ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు

author img

By

Published : Apr 12, 2021, 6:36 AM IST

.

etv bharat news today
నేటి ప్రధాన వార్తలు
  • వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన
  • సాగర్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటన
  • ఐఎంస్‌ కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరం.. ఇవాళ్టి నుంచి ఒక్కొక్కర్ని ప్రశ్నించనున్న ఈడీ
  • కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ పర్యటన
  • నేటి నుంచి గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డుకు మూడు రోజులు పాటు సెలవులు
  • శ్రీశైలంలో మూడో రోజుకు చేరిన ఉగాది మహోత్సవాలు
  • నేడు ఏపీలో వాలంటీర్లకు అవార్డులు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం
  • నేడు తిరుపతిలో చంద్రబాబు పర్యటన
  • నేడు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఈసీ సునీల్‌ ఆరోరా
  • ఐపీఎల్‌-14: నేడు పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్ మధ్య‌ మ్యాచ్‌

  • వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన
  • సాగర్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటన
  • ఐఎంస్‌ కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరం.. ఇవాళ్టి నుంచి ఒక్కొక్కర్ని ప్రశ్నించనున్న ఈడీ
  • కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ పర్యటన
  • నేటి నుంచి గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డుకు మూడు రోజులు పాటు సెలవులు
  • శ్రీశైలంలో మూడో రోజుకు చేరిన ఉగాది మహోత్సవాలు
  • నేడు ఏపీలో వాలంటీర్లకు అవార్డులు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం
  • నేడు తిరుపతిలో చంద్రబాబు పర్యటన
  • నేడు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఈసీ సునీల్‌ ఆరోరా
  • ఐపీఎల్‌-14: నేడు పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్ మధ్య‌ మ్యాచ్‌
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.