ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు

నేటి ప్రధాన వార్తలు

author img

By

Published : Aug 10, 2020, 6:55 AM IST

etv bharat news today
etv bharat news today
  • కరోనా కట్టడి చర్యల సమీక్షకు హైదరాబాద్​ రానున్న కేంద్ర ఉన్నతాధికారుల బృందం
  • ఇవాళ హైదరాబాద్​లోని ఎల్బీనగర్ బైరామల్​గూడ వంతెన ప్రారంభించనున్న కేటీఆర్
  • పలు జిల్లా పార్టీ కార్యాలయాలకు భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా శంకుస్థాపన
  • కరీంనగర్​లో తలసాని పర్యటన.. మిడ్​, లోయర్ మానేర్​లో చేపపిల్లలు వదలనున్న మంత్రి
  • ఖమ్మం మాతా శిశు ఆస్పత్రిలో వైద్యుల నియామకం కోసం ఇంటర్వ్యూలు
  • రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
  • ఏపీ ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానం ప్రకటన
  • కొత్త ఛైర్మన్ ఎంపికకు నామినేషన్ ప్రక్రియను చేపట్టేందుకు ఐసీసీ బోర్డు సమావేశం
  • సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ మృతి కేసులో ఇవాళ ఈడీ ముందుకు రియా
  • శ్రీలంకలో మంత్రుల ప్రమాణస్వీకారం

  • కరోనా కట్టడి చర్యల సమీక్షకు హైదరాబాద్​ రానున్న కేంద్ర ఉన్నతాధికారుల బృందం
  • ఇవాళ హైదరాబాద్​లోని ఎల్బీనగర్ బైరామల్​గూడ వంతెన ప్రారంభించనున్న కేటీఆర్
  • పలు జిల్లా పార్టీ కార్యాలయాలకు భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా శంకుస్థాపన
  • కరీంనగర్​లో తలసాని పర్యటన.. మిడ్​, లోయర్ మానేర్​లో చేపపిల్లలు వదలనున్న మంత్రి
  • ఖమ్మం మాతా శిశు ఆస్పత్రిలో వైద్యుల నియామకం కోసం ఇంటర్వ్యూలు
  • రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
  • ఏపీ ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానం ప్రకటన
  • కొత్త ఛైర్మన్ ఎంపికకు నామినేషన్ ప్రక్రియను చేపట్టేందుకు ఐసీసీ బోర్డు సమావేశం
  • సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ మృతి కేసులో ఇవాళ ఈడీ ముందుకు రియా
  • శ్రీలంకలో మంత్రుల ప్రమాణస్వీకారం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.