ETV Bharat / city

కాకుల మరణం.. స్థానికుల్లో భయం భయం! - కాకుల మరణంతో భయందోళనలో ప్రజలు న్యూస్

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల కాకులు మరణించటం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. కాకుల్లోనూ కొవిడ్-19 వైరస్ ఉందేమోనని స్థానికులు ఆందోళన చెందారు.

crows died in east godavari news
crows died in east godavari news
author img

By

Published : Apr 10, 2020, 11:35 AM IST

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగుగుంటలో... దాదాపు 15 కాకులు, ఓ కొంగ మరణించాయి. అమలాపురం రూరల్ మండలం బండారులంకలోనూ ఐదు కాకులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. అంతటా కరోనా భయం నెలకొన్న సమయంలో కాకుల్లోనూ కొవిడ్‌-19 వైరస్‌ ఉందేమోనని స్థానికులు ఆందోళన చెందారు. అమరావతిలోని టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించగా.. పశువైద్యాధికారులు చనిపోయిన కాకికి పోస్టుమార్టం నిర్వహించారు. విషాహారం తినటం వల్లనే కాకులు మరణించాయని తెలిపినప్పటికీ... స్థానికుల్లో భయం తగ్గలేదు.

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగుగుంటలో... దాదాపు 15 కాకులు, ఓ కొంగ మరణించాయి. అమలాపురం రూరల్ మండలం బండారులంకలోనూ ఐదు కాకులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. అంతటా కరోనా భయం నెలకొన్న సమయంలో కాకుల్లోనూ కొవిడ్‌-19 వైరస్‌ ఉందేమోనని స్థానికులు ఆందోళన చెందారు. అమరావతిలోని టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించగా.. పశువైద్యాధికారులు చనిపోయిన కాకికి పోస్టుమార్టం నిర్వహించారు. విషాహారం తినటం వల్లనే కాకులు మరణించాయని తెలిపినప్పటికీ... స్థానికుల్లో భయం తగ్గలేదు.

ఇదీ చదవండి: కరోనాపై సమరానికి సాయికుమార్ కుటుంబం సందేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.