ETV Bharat / city

అక్రమాస్తుల కేసు: ఇవాళ్టి హాజరు నుంచి జగన్​కు మినహాయింపు

author img

By

Published : Feb 14, 2020, 9:26 PM IST

సీబీఐ, ఈడీ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో ఇవాళ్టి హాజరు నుంచి ఏపీ సీఎం జగన్​కు మినహాయింపు లభించింది. మినహాయింపుపై ఆయనకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ కేసు విచారణకు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి, పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.

cm jagan
cm jagan

సీబీఐ, ఈడీ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో ఇవాళ్టి హాజరు నుంచి ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి మినహాయింపు లభించింది. సీఎంగా జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాదులు మినహాయింపు కోరారు. కోర్టు అనుమతిచ్చింది.

ఈ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 28కి వాయిదా వేసింది.

సీబీఐ, ఈడీ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో ఇవాళ్టి హాజరు నుంచి ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి మినహాయింపు లభించింది. సీఎంగా జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాదులు మినహాయింపు కోరారు. కోర్టు అనుమతిచ్చింది.

ఈ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 28కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: భవననిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతివ్వాలి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.