ETV Bharat / city

ఏపీలో కొత్తగా 125 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Jan 29, 2021, 10:24 PM IST

ఏపీలో కొత్తగా 125 మందికి కరోనా సోకింది. 24 గంటల వ్యవధిలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని.. వైద్యారోగ్య శాఖ బులెటిన్​లో పేర్కొంది.

ఏపీలో కొత్తగా 125 కరోనా కేసులు నమోదు
ఏపీలో కొత్తగా 125 కరోనా కేసులు నమోదు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 42,809 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 125 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 87 వేల 591కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 7,152గా ఉంది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 175 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8 లక్షల 79 వేల 131కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,308 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఏపీలో కొత్తగా 125 కరోనా కేసులు నమోదు
ఏపీలో కొత్తగా 125 కరోనా కేసులు నమోదు

ఇదీ చదవండి: వచ్చేనెల తొలివారం నుంచి కరోనా యోధులకు టీకా

ఏపీలో గడిచిన 24 గంటల్లో 42,809 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 125 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 87 వేల 591కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 7,152గా ఉంది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 175 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8 లక్షల 79 వేల 131కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,308 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఏపీలో కొత్తగా 125 కరోనా కేసులు నమోదు
ఏపీలో కొత్తగా 125 కరోనా కేసులు నమోదు

ఇదీ చదవండి: వచ్చేనెల తొలివారం నుంచి కరోనా యోధులకు టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.