ETV Bharat / city

శాంతిస్తున్న మహమ్మారి.. ఏపీ కొత్తగా 212 కరోనా కేసులు

author img

By

Published : Dec 28, 2020, 10:56 PM IST

ఏపీలో కరోనా మహమ్మారి శాంతిస్తోంది. తాజాగా 212 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,81,273కు చేరింది. ప్రస్తుతం 3,423 మంది చికిత్స పొందుతున్నారు.

corona-cases-decreasing-in-andhra-pradesh-dot-212-cases-reported-on-monday
శాంతిస్తున్న మహమ్మారి.. కొత్తగా 212 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 212 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరిలో ఇద్దరు, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా మహమ్మారికి బలయ్యారు. విజయనగరం జిల్లాలో వరుసగా రెండోరోజు ఒక్క కేసూ నమోదు కాలేదు. 8 రోజుల్లో 30 కరోనా కేసులే నమోదయ్యాయి.

corona-cases-decreasing-in-andhra-pradesh-dot-212-cases-reported-on-monday
ఏపీలో కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8,81,273కు చేరింది. ఇప్పటివరకు 7,980 మంది మహమ్మారికి బలయ్యారు. కొత్తగా 410 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3,423 మంది చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో 37,381 కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి: 'దేశవ్యాప్త పోరుకు న్యాయశాఖ ఉద్యోగుల సన్నద్ధం'

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 212 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరిలో ఇద్దరు, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా మహమ్మారికి బలయ్యారు. విజయనగరం జిల్లాలో వరుసగా రెండోరోజు ఒక్క కేసూ నమోదు కాలేదు. 8 రోజుల్లో 30 కరోనా కేసులే నమోదయ్యాయి.

corona-cases-decreasing-in-andhra-pradesh-dot-212-cases-reported-on-monday
ఏపీలో కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8,81,273కు చేరింది. ఇప్పటివరకు 7,980 మంది మహమ్మారికి బలయ్యారు. కొత్తగా 410 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3,423 మంది చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో 37,381 కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి: 'దేశవ్యాప్త పోరుకు న్యాయశాఖ ఉద్యోగుల సన్నద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.