ETV Bharat / city

తెలంగాణ "పురపోరు"లో కాంగ్రెస్​దే విజయం

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వుడ్‌ సీట్లలోనే కాకుండా జనరల్ సీట్లలో కూడా బీసీలకు కొన్ని కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్​ పేర్కొన్నారు. భాజపా.. తెరాసకు లోపాయికారి రాజకీయాలపై ప్రజలకు అవగాహన ఉందని స్పష్టం చేశారు.

author img

By

Published : Jan 13, 2020, 3:16 PM IST

Congress De victory in Telangana "Purapooru"
తెలంగాణ "పురపోరు"లో కాంగ్రెస్​దే విజయం


మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వుడ్‌ సీట్లలోనే కాకుండా జనరల్ సీట్లలో కూడా బీసీలకు కొన్ని కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. మర్రి చెన్నారెడ్డి స్ఫూర్తితో అన్ని రాజకీయ పార్టీలు ఆ దిశగా ఆలోచించాలని కోరారు. క్షేత్రస్థాయిలో డీసీసీలు బీసీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉత్తమ్‌కుమార్ రెడ్డి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

బీసీలలో రాజకీయ చైతన్యం పెరిగిందని..భాజపా, తెరాస లోపాయికారి రాజకీయాలపై ప్రజలకు అవగాహన ఉందని స్పష్టం చేశారు. తెరాస, కాంగ్రెస్ ఒక్కటేనని భాజపా అసత్యప్రచారం మానుకోవాలని హితవు పలికారు.

తెలంగాణ "పురపోరు"లో కాంగ్రెస్​దే విజయం

ఇవీ చూడండి: పురపాలక ఎన్నికల సన్నద్ధతపై ఎస్‌ఈసీ సమీక్ష


మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వుడ్‌ సీట్లలోనే కాకుండా జనరల్ సీట్లలో కూడా బీసీలకు కొన్ని కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. మర్రి చెన్నారెడ్డి స్ఫూర్తితో అన్ని రాజకీయ పార్టీలు ఆ దిశగా ఆలోచించాలని కోరారు. క్షేత్రస్థాయిలో డీసీసీలు బీసీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉత్తమ్‌కుమార్ రెడ్డి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

బీసీలలో రాజకీయ చైతన్యం పెరిగిందని..భాజపా, తెరాస లోపాయికారి రాజకీయాలపై ప్రజలకు అవగాహన ఉందని స్పష్టం చేశారు. తెరాస, కాంగ్రెస్ ఒక్కటేనని భాజపా అసత్యప్రచారం మానుకోవాలని హితవు పలికారు.

తెలంగాణ "పురపోరు"లో కాంగ్రెస్​దే విజయం

ఇవీ చూడండి: పురపాలక ఎన్నికల సన్నద్ధతపై ఎస్‌ఈసీ సమీక్ష

TG_Hyd_23_13_AICC_VH_PC_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది. ( ) మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వుడ్‌ సీట్లలోనే కాకుండా జనరల్ సీట్లలో కూడా బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. మర్రి చెన్నారెడ్డి స్ఫూర్తితో అన్ని రాజకీయ పార్టీలు ఆ దిశగా ఆలోచించాలన్నారు. క్షేత్రస్థాయిలో డీసీసీలు బీసీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉత్తమ్‌కుమార్ రెడ్డి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బీసీలలో రాజకీయ చైతన్యం పెరిగిందని వీహెచ్‌ పేర్కొన్నారు. బీజేపీ తెరాసకు లోపాయికారి రాజకీయాలపై ప్రజలకు అవగాహన ఉందని చెప్పారు. తెరాస, కాంగ్రెస్ ఒక్కటేనని భాజపా గ్లోబల్ ప్రచారం చేస్తుందని ఆరోపించారు. బైట్: వి హనుమంతరావు, మాజీ ఎంపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.