ETV Bharat / city

రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన చినజీయర్ స్వామి

author img

By

Published : Jan 14, 2021, 5:20 PM IST

ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి.. ఏపీ రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. భగవంతుడి విగ్రహాలు ధ్వంసం చేసిన చోటును పరిశీలించారు.

chinajeeyar swamy
chinajeeyar swamy

రాముడి విగ్రహం ధ్వంసం కలకలం రేపిన వేళ... త్రిదండి చినజీయర్ స్వామి విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో పర్యటించారు. శ్రీ కోదండ రామాలయాన్ని స్వయంగా సందర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ధ్వంసమైన విగ్రహం లభించిన కొలనును పరిశీలించారు.

స్థానిక అధికారులు ఘటనకు సంబంధించిన వివరాలను స్వామీజీకి తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. విలేకరులతో సహా.. బయటి వ్యక్తులెవరినీ ఆలయంలోనికి అనుమతించలేదు.

రాముడి విగ్రహం ధ్వంసం కలకలం రేపిన వేళ... త్రిదండి చినజీయర్ స్వామి విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో పర్యటించారు. శ్రీ కోదండ రామాలయాన్ని స్వయంగా సందర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ధ్వంసమైన విగ్రహం లభించిన కొలనును పరిశీలించారు.

స్థానిక అధికారులు ఘటనకు సంబంధించిన వివరాలను స్వామీజీకి తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. విలేకరులతో సహా.. బయటి వ్యక్తులెవరినీ ఆలయంలోనికి అనుమతించలేదు.

ఇదీ చదవండి: ఆ స్థానంలో కొత్త రాములోరి విగ్రహం తయారీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.