ETV Bharat / city

Kishan Reddy : పేదలకు 5 కిలోల ఉచిత బియ్యం ఇవ్వాలి

author img

By

Published : May 29, 2021, 2:22 PM IST

రాష్ట్రంలో అర్హులందరికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీని అమలు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్​కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. వెంటనే పంపిణీకి చర్యలు చేపట్టాలని కోరారు.

kishan reddy, central minister kishan reddy, kishan reddy letter to cm kcr
కిషన్ రెడ్డి, కేసీఆర్​కు కిషన్ రెడ్డి లేఖ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో అర్హులందరికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీని అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. దేశంలో 80 కోట్లమందికి ఉచిత ఆహారధాన్యాల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు.

గతేడాది అర్హులందరికీ 5 కిలోల చొప్పుల ఉచిత బియ్యం అందజేశామని.. ఈ ఏడాది మే, జూన్‌లో ఉచిత ఆహారధాన్యాలు పేదలకు అందించాలన్నారు. ఆహారధాన్యాల పంపిణీలో జాప్యాన్ని వెంటనే అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్​ను కిషన్ రెడ్డి కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో అర్హులందరికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీని అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. దేశంలో 80 కోట్లమందికి ఉచిత ఆహారధాన్యాల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు.

గతేడాది అర్హులందరికీ 5 కిలోల చొప్పుల ఉచిత బియ్యం అందజేశామని.. ఈ ఏడాది మే, జూన్‌లో ఉచిత ఆహారధాన్యాలు పేదలకు అందించాలన్నారు. ఆహారధాన్యాల పంపిణీలో జాప్యాన్ని వెంటనే అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్​ను కిషన్ రెడ్డి కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.