కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతిపట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిల్లీలో కలిసినప్పుడు తెలంగాణకు రావాలని కోరుకుంటున్నానని చెప్పారని, ఆ కోరిక తీరకుండానే మరణించడం బాధాకరమన్నారు. సుష్మా స్వరాజ్ మరణం తెలంగాణకు, దేశానికి తీరని లోటని ఆమెతో ఉన్న అనుబంధాన్ని లక్ష్మణ్ ఈటీవీ భారత్తో పంచుకున్నారు.
- ఇదీ చూడండి : 370 రద్దుతో కశ్మీర్లో వచ్చే మార్పులివే...