ETV Bharat / city

బల్దియా పోరులో సంపన్నులు.. సామాన్యులు

author img

By

Published : Nov 22, 2020, 9:30 AM IST

2020 బల్దియా బరిలో నిలిచిన వారిలో సంపన్నులు.. సామాన్యులు ఉన్నారు. కోట్లకు పడగలెత్తిన వ్యాపార కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అభ్యర్థులు, ఉన్నత చదువులు, ఉత్తమ ఆశయాలతో రాజకీయంలోకి అడుగుపెట్టిన మరికొందరు బరిలో నిలిచారు.

Assets of GHMC Election Candidates 2020
బల్దియా పోరులో సంపన్నులు.. సామాన్యులు

బల్దియా ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు నామపత్రాలు సమర్పించారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌(రూ.39,53,340) కంటే ఆయన సతీమణి బొంతు శ్రీదేవికే ఎక్కువ ఆస్తులున్నాయి. పీజేఆర్‌ వారసురాలు విజయారెడ్డి రూ.23,84,92,000 ఆస్తులతో కార్పొరేటర్‌ అభ్యర్థుల్లో ముందు వరుసలో నిలిచారు. తెదేపా రాజేంద్రనగర్‌ అభ్యర్థి రోజా పేరిట ఎలాంటి ఆస్తులు లేకపోవడం గమనార్హం.

బల్దియా ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు నామపత్రాలు సమర్పించారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌(రూ.39,53,340) కంటే ఆయన సతీమణి బొంతు శ్రీదేవికే ఎక్కువ ఆస్తులున్నాయి. పీజేఆర్‌ వారసురాలు విజయారెడ్డి రూ.23,84,92,000 ఆస్తులతో కార్పొరేటర్‌ అభ్యర్థుల్లో ముందు వరుసలో నిలిచారు. తెదేపా రాజేంద్రనగర్‌ అభ్యర్థి రోజా పేరిట ఎలాంటి ఆస్తులు లేకపోవడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.