ETV Bharat / city

గోల్కొండ పీఎస్​ పరిధిలో యువకుడిపై హత్యాయత్నం - Hyderabad Murder Latest

గోల్కొండ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓయువకుడిపై హత్యాయత్నం జరిగింది. తోటి మిత్రులే కత్తితో దాడి చేసి పరారయ్యారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.

గోల్కొండ పీఎస్​ పరిధిలో ఓయువకుడిపై హత్యాయత్నం
గోల్కొండ పీఎస్​ పరిధిలో ఓయువకుడిపై హత్యాయత్నం
author img

By

Published : Dec 4, 2019, 10:48 PM IST

హైదరాబాద్‌ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. గోల్కొండ పరిధిలో కటోర హౌస్‌ వద్ద యువకుడిపై హత్యాయత్నం జరిగింది. తోటి మిత్రులే మాలిక్ అనే యువకుడిపై కత్తితో దాడిచేసి పరారయ్యారు. చేతులకు గాయాలైన మాలిక్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోల్కొండ పీఎస్​ పరిధిలో ఓయువకుడిపై హత్యాయత్నం

ఇదీ చూడండి: దిశపై అసభ్య ప్రచారం చేస్తున్న మరో యువకుడి అరెస్ట్

హైదరాబాద్‌ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. గోల్కొండ పరిధిలో కటోర హౌస్‌ వద్ద యువకుడిపై హత్యాయత్నం జరిగింది. తోటి మిత్రులే మాలిక్ అనే యువకుడిపై కత్తితో దాడిచేసి పరారయ్యారు. చేతులకు గాయాలైన మాలిక్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోల్కొండ పీఎస్​ పరిధిలో ఓయువకుడిపై హత్యాయత్నం

ఇదీ చూడండి: దిశపై అసభ్య ప్రచారం చేస్తున్న మరో యువకుడి అరెస్ట్

TG_HYD_76_04_ENGG_SEATS_NOT_FILLED_AV_3064645 REPORTER: NAGESHWARA CHARY NOTE: pls use file vis and grphics ( ) రాష్ట్రంలో ఇంజినీరింగ్ లో ఈ విద్యా సంవత్సరంలో భారీగా సీట్లు మిగిలిపోయాయి. కన్వీనర్ కోటాలో 30 శాతం సీట్లు భర్తీ కాలేదు. రాష్ట్రంలో 2019-20 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో 65 వేల 565 సీట్లు ఉండగా... 46 వేల 134 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. కన్వీనర్ కోటాలో 19వేల 431 సీట్లు మిగిలి పోయాయి. ఫార్మసీ కోర్సుల్లో 91 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలో బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 7 వేల 908 సీట్లు ఉండగా... 7 వేల 241 మంది విద్యార్థులు చేరారు. మరో 667 సీట్లు మిగిలిపోయాయి. ఎంబీఏ, ఎంసీయే కోర్సుల్లో 15 శాతం సీట్లు మిగిలాయి. ఐసెట్ ద్వారా కన్వీనర్ కోటాలో 22 వేల 429 సీట్లను అందుబాటులో ఉంచగా.. వాటిలో 19 వేల 277 మంది విద్యార్థులు చేరగా.. 3 వేల 152 మిగిలిపోయాయి. పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఈసెట్ ద్వారా 17 వేల 803 మంది విద్యార్థులు చేరారు. మరో 28 శాతం అంటే... 6 వేల 676 సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది అమ్మాయిలు ఇంజినీరింగ్ లో 19 వేల 418, ఫార్మా కోర్సుల్లో 5 వేల 215... ఎంబీఏ, ఎంసీయే కోర్సుల్లో 9 వేల 838... ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో 5 వేల 533 మంది చేరారు. END
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.