ETV Bharat / city

రిజర్వ్‌ బ్యాంకు వద్ద మరో వెయ్యి కోట్లు రుణం తీసుకున్న ప్రభుత్వం

author img

By

Published : Aug 18, 2022, 6:54 PM IST

AP Government Has Taken Loan From RBI ఏపీ ప్రభుత్వం అప్పుల వేట కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్ద మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్ల సెక్యూరిటీలను వేలం వేసి ఈ అప్పు సమీకరించింది.

రిజర్వ్‌ బ్యాంకు
రిజర్వ్‌ బ్యాంకు

AP Government Has Taken Loan From RBI: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్ల సెక్యూరిటీలను వేలం వేసి.. ఈ అప్పు సమీకరించింది. 13 ఏళ్ల కాల పరిమితితో 7.72 శాతం వడ్డీకి సెక్యూరిటీలు వేలం వేసింది. సెక్యూరిటీల వేలం ద్వారా జులై వరకూ రాష్ట్ర ప్రభుత్వం 21 వేల 500 కోట్ల రూపాయల రుణం తీసుకుంది.

AP Government Has Taken Loan From RBI: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్ల సెక్యూరిటీలను వేలం వేసి.. ఈ అప్పు సమీకరించింది. 13 ఏళ్ల కాల పరిమితితో 7.72 శాతం వడ్డీకి సెక్యూరిటీలు వేలం వేసింది. సెక్యూరిటీల వేలం ద్వారా జులై వరకూ రాష్ట్ర ప్రభుత్వం 21 వేల 500 కోట్ల రూపాయల రుణం తీసుకుంది.

ఇవీ చదవండి: కేసీఆర్‌ను గద్దె దించడమే సర్వాయి పాపన్నకు ఇచ్చే నివాళి అన్న లక్ష్మణ్

8 యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం వేటు, ఎందుకంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.