ETV Bharat / city

రాజ్యశ్యామల యాగంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్​

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. పలు ఆలయాలను సందర్శించిన అనంతరం.. రాజ్యశ్యామల యాగంలో సీఎం పాల్గొన్నారు.

రాజ్యశ్యామల యాగంలో ఏపీ సీఎం జగన్​
రాజ్యశ్యామల యాగంలో ఏపీ సీఎం జగన్​
author img

By

Published : Feb 17, 2021, 4:42 PM IST

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో ఏపీ సీఎం జగన్‌ పాల్గొన్నారు. అక్కడ ఉన్న రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఆయన సందర్శించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి, దాసాంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకున్న సీఎం.. అనంతరం రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. వేదపండితులను జగన్‌ సత్కరించారు. ఆ తర్వాత శారదాపీఠం వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు.

రాజ్యశ్యామల యాగంలో ఏపీ సీఎం జగన్​

అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో ఉక్కు పరిరరక్షణ సంఘం ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఈ సందర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం

ఇదీ చదవండి: ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధులకు ఏపీ సీఎం హామీ

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో ఏపీ సీఎం జగన్‌ పాల్గొన్నారు. అక్కడ ఉన్న రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఆయన సందర్శించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి, దాసాంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకున్న సీఎం.. అనంతరం రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. వేదపండితులను జగన్‌ సత్కరించారు. ఆ తర్వాత శారదాపీఠం వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు.

రాజ్యశ్యామల యాగంలో ఏపీ సీఎం జగన్​

అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో ఉక్కు పరిరరక్షణ సంఘం ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఈ సందర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం

ఇదీ చదవండి: ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధులకు ఏపీ సీఎం హామీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.