ETV Bharat / city

ఎంసెట్​ ఫలితాల్లో ఏపీ విద్యార్థికి మొదటి ర్యాంక్

author img

By

Published : Oct 6, 2020, 7:31 PM IST

ఎంసెట్​ ఇంజినీరింగ్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టం విజయనగరం జిల్లాకు చెందిన సాయితేజ్​ మొదటి ర్యాంక్ సాధించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సహంతోనే ఈ ర్యాంకు సాధ్యమైందని వెల్లడించారు.

Andhra Pradesh student Sai teja got first in Telangana EMCET results
ఎంసెట్​లో ఏపీ విద్యార్థికి మొదటి ర్యాంక్

ఎంసెట్ ఫలితాల్లో తమ కుమారుడికి మొదటి ర్యాంకు సాధించడంతో సాయితేజ్‌ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. సాఫ్ట్​వేర్ సైన్స్‌లో ఇంజినీర్ కావాలని ఉందని ముంబైలో సీఎస్​ఈ తీసుకుంటున్నట్లు మెుదటి ర్యాంకర్‌ సాయితేజ్‌ తెలిపారు.

ఎంసెట్​లో ఏపీ విద్యార్థికి మొదటి ర్యాంక్

నారాయణ కళాశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సహంతో మంచి ఫలితం సాధించానని పేర్కొన్నారు. తల్లిదండ్రులు విజయనగరంలో ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారని వివరించారు.

ఇవీచూడండి: ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల

ఎంసెట్ ఫలితాల్లో తమ కుమారుడికి మొదటి ర్యాంకు సాధించడంతో సాయితేజ్‌ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. సాఫ్ట్​వేర్ సైన్స్‌లో ఇంజినీర్ కావాలని ఉందని ముంబైలో సీఎస్​ఈ తీసుకుంటున్నట్లు మెుదటి ర్యాంకర్‌ సాయితేజ్‌ తెలిపారు.

ఎంసెట్​లో ఏపీ విద్యార్థికి మొదటి ర్యాంక్

నారాయణ కళాశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సహంతో మంచి ఫలితం సాధించానని పేర్కొన్నారు. తల్లిదండ్రులు విజయనగరంలో ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారని వివరించారు.

ఇవీచూడండి: ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.