ETV Bharat / city

బాలిక మృతిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు - A special committee was set up on the death of the girl

a-special-committee-was-set-up-on-the-death-of-the-girl
బాలిక మృతిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
author img

By

Published : Aug 13, 2020, 2:37 PM IST

Updated : Aug 13, 2020, 3:25 PM IST

14:33 August 13

బాలిక మృతిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

   అనాథశ్రమంలో మృతి చెెందిన బాలిక మృతిపై మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. కమిటీలో బాలల హక్కుల కమిషన్, బాలల సంరక్షణ కమిటీ సభ్యులు, ఏసీపీ ప్రతాప్ సభ్యులుగా ఉన్నారు. 

    ఆశ్రమం నుంచి తీసుకువచ్చాక ఏం జరిగిందనే విషయంపై కమిటీ సభ్యులు విచారణ చేపట్టనున్నారు. సమావేశం తర్వాత బాలిక కుటుంబసభ్యులు, బంధువులను కలవనున్నారు. 

14:33 August 13

బాలిక మృతిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

   అనాథశ్రమంలో మృతి చెెందిన బాలిక మృతిపై మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. కమిటీలో బాలల హక్కుల కమిషన్, బాలల సంరక్షణ కమిటీ సభ్యులు, ఏసీపీ ప్రతాప్ సభ్యులుగా ఉన్నారు. 

    ఆశ్రమం నుంచి తీసుకువచ్చాక ఏం జరిగిందనే విషయంపై కమిటీ సభ్యులు విచారణ చేపట్టనున్నారు. సమావేశం తర్వాత బాలిక కుటుంబసభ్యులు, బంధువులను కలవనున్నారు. 

Last Updated : Aug 13, 2020, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.