ETV Bharat / city

తిరుమలలో వరుస సెలవుల రద్దీ...

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 26 గంటల సమయం పడుతోంది.

author img

By

Published : Aug 11, 2019, 9:50 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ... అధికారుల ఏర్పాట్లు

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూకాంప్లెక్స్ వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 26 గంటలు.. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 90, 623 మంది భక్తులు దర్శించుకోగా...హుండీ ఆదాయం 2.61 కోట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. ఇవాళ భక్తుల రద్దీకి తగినట్టుగా ఏర్పాట్లు చేశామన్నారు.

శ్రీవారి సేవలో కడియం

తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. స్వామివారిని దర్శించుకున్నారు. ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి కోన రఘుపతి, మంత్రి జయరాం దర్శించుకున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ... అధికారుల ఏర్పాట్లు

ఇదీ చదవండి

నేటి నుంచి శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాలు

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూకాంప్లెక్స్ వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 26 గంటలు.. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 90, 623 మంది భక్తులు దర్శించుకోగా...హుండీ ఆదాయం 2.61 కోట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. ఇవాళ భక్తుల రద్దీకి తగినట్టుగా ఏర్పాట్లు చేశామన్నారు.

శ్రీవారి సేవలో కడియం

తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. స్వామివారిని దర్శించుకున్నారు. ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి కోన రఘుపతి, మంత్రి జయరాం దర్శించుకున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ... అధికారుల ఏర్పాట్లు

ఇదీ చదవండి

నేటి నుంచి శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాలు

Intro:444Body:999Conclusion:ఎర్రచందనం దొంగలను తరలిస్తున్న స్మగ్లర్లు ముఠాను కడప జిల్లా కలసపాడు లో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు నుంచి 20 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు కలసపాడు మండలం ముసలి రెడ్డి పల్లె పరిసర ప్రాంతాల్లో ఎర్రచందనం దొంగలను రవాణా సిద్ధం చేశారని సమాచారం రావడంతో కలసపాడు పోరుమామిళ్ల పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు 15 మంది స్మగ్లర్లు కూలీలు లు ఉండగా వారిని అదుపులోకి తీసుకున్నారు అంతర్జాతీయ స్మగ్లర్ లక్ష్మణ్ కు ఎర్రచందనం దుంగలను రవాణా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మైదుకూరు డిఎస్పి విజయ్ కుమార్ తెలిపారు.
బైట్స్
విజయ్ కుమార్ , డిఎస్పి మైదుకూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.