ETV Bharat / city

రాష్ట్రంలో మరో 157 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Feb 20, 2021, 10:02 AM IST

రాష్ట్రంలో మరో 157 మందికి కరోనా సోకింది. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 27 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,715 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

corona
corona

రాష్ట్రంలో మరో 157 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2,97,435 మందికి మహమ్మారి సోకింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,623 మంది మరణించారు. మరో 157 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,94,097 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.

ప్రస్తుతం 1,715 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 649 మంది బాధితులు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 27 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి : న్యాయవాద దంపతుల కేసులో మలుపులు... బయటపడుతున్న నిజాలు...!

రాష్ట్రంలో మరో 157 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2,97,435 మందికి మహమ్మారి సోకింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,623 మంది మరణించారు. మరో 157 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,94,097 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.

ప్రస్తుతం 1,715 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 649 మంది బాధితులు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 27 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి : న్యాయవాద దంపతుల కేసులో మలుపులు... బయటపడుతున్న నిజాలు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.