ETV Bharat / business

తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఎంతంటే? - విశాఖపట్నంలో బంగారం రేటు

Gold Rate Today: దేశంలో బంగారం తగ్గింది. వెండి ధర మాత్రం పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Etv Bharatgold-rate-today-in-hyderabad-and-vijayawada
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
author img

By

Published : Feb 14, 2023, 11:09 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం తగ్గింది. వెండి ధర మాత్రం పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి.. ప్రస్తుతం రూ.58,700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.400 పెరిగి.. ప్రస్తుతం రూ.68,500 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.58,700 గా ఉంది. కిలో వెండి ధర రూ.68,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,500 గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,700 గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.58,700 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,500 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1859 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.17,95,113 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.17,95,113
ఇథీరియంరూ.1,23,913
టెథర్​రూ.82.76
బైనాన్స్​ కాయిన్​రూ.24,118
యూఎస్​డీ కాయిన్రూ.82.67

స్టాక్​ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ 188 పాయింట్ల లాభంతో 60,620 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్చ్సేంజీ సూచీ నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 17,813 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌టెక్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటన్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.60 దగ్గర ట్రేడవుతోంది.

Gold Rate Today: దేశంలో బంగారం తగ్గింది. వెండి ధర మాత్రం పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి.. ప్రస్తుతం రూ.58,700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.400 పెరిగి.. ప్రస్తుతం రూ.68,500 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.58,700 గా ఉంది. కిలో వెండి ధర రూ.68,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,500 గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,700 గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.58,700 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,500 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1859 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.17,95,113 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.17,95,113
ఇథీరియంరూ.1,23,913
టెథర్​రూ.82.76
బైనాన్స్​ కాయిన్​రూ.24,118
యూఎస్​డీ కాయిన్రూ.82.67

స్టాక్​ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ 188 పాయింట్ల లాభంతో 60,620 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్చ్సేంజీ సూచీ నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 17,813 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌టెక్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటన్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.60 దగ్గర ట్రేడవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.