ETV Bharat / business

పదో రోజూ పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధర

author img

By

Published : Jun 16, 2020, 9:09 AM IST

Updated : Jun 16, 2020, 10:11 AM IST

వరసగా పదోరోజు పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచాయి చమురు సంస్థలు. లీటరు పెట్రోల్​పై 47 పైసలు, డీజిల్​పై 93 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

petrol
పదో రోజూ పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధర

వినియోగదారులపై చమురు ధరల వాత కొనసాగుతోంది. వరసగా పదోరోజు పెట్రోల్​, డీజిల్​ లీటరు ధరలను వరసగా పదో రోజూ పెంచాయి చమురు సంస్థలు. మంగళవారం లీటర్ పెట్రోల్​​ 47 పైసల చొప్పున పెంచింది. డీజిల్ ధర 93 పైసలు చొప్పున పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ. 76.73కు, డీజిల్​ రూ. 75.19కి చేరుకున్నాయి.

గత పదిరోజుల్లో పెట్రోల్​పై రూ. 5.47, డీజిల్​పై రూ.5.8 చొప్పున పెంచాయి చమురు సంస్థలు.

పెరిగిన విమాన ఇంధనం ధర

విమాన ఇంధనం ధర లీటరుకు 16శాతం పెంచాయి చమురు సంస్థలు. విమాన ఇంధన ధరను పెంచడం ఈ నెలలో ఇది రెండోసారి.

ఇదీ చూడండి: నెలాఖరుకల్లా దేశీయ విపణిలోకి రెమ్‌డెసివిర్‌

వినియోగదారులపై చమురు ధరల వాత కొనసాగుతోంది. వరసగా పదోరోజు పెట్రోల్​, డీజిల్​ లీటరు ధరలను వరసగా పదో రోజూ పెంచాయి చమురు సంస్థలు. మంగళవారం లీటర్ పెట్రోల్​​ 47 పైసల చొప్పున పెంచింది. డీజిల్ ధర 93 పైసలు చొప్పున పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ. 76.73కు, డీజిల్​ రూ. 75.19కి చేరుకున్నాయి.

గత పదిరోజుల్లో పెట్రోల్​పై రూ. 5.47, డీజిల్​పై రూ.5.8 చొప్పున పెంచాయి చమురు సంస్థలు.

పెరిగిన విమాన ఇంధనం ధర

విమాన ఇంధనం ధర లీటరుకు 16శాతం పెంచాయి చమురు సంస్థలు. విమాన ఇంధన ధరను పెంచడం ఈ నెలలో ఇది రెండోసారి.

ఇదీ చూడండి: నెలాఖరుకల్లా దేశీయ విపణిలోకి రెమ్‌డెసివిర్‌

Last Updated : Jun 16, 2020, 10:11 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.