ETV Bharat / business

కొవిడ్​ పరిహారంపై పన్ను మినహాయింపు

author img

By

Published : Jun 25, 2021, 6:42 PM IST

Updated : Jun 25, 2021, 8:06 PM IST

కరోనాతో చికిత్స తీసుకున్న వారికి, కొవిడ్​ మృతల కుటుంబాలకు కేంద్రం పన్ను ఉపశమనం కల్పించింది. 2019-20 సహా తదుపరి సంవత్సరానికి గానూ వారికి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Tax Exemption to  payments toward COVID treatment
కొవిడ్ పరిహారంపై పన్ను మినహాయింపు

కరోనా సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరట కల్పించింది. ఎదైనా సంస్థ తమ ఉద్యోగికి లేదా ఎవరైన వ్యక్తి మరొకరికి.. కరోనా వైద్యానికి చెల్లింపులు జరిపితే.. 2019-2020 సహా తర్వాతి ఏడాదికి కూడా.. ఆ ఉద్యోగికి లేదా లబ్ధిదారునికి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఎవరైనా ఉద్యోగి కరోనాతో మరణిస్తే వారి కుటుంబానికి సంస్థ చెల్లించే పరిహారంపై కుడా పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. అయితే రూ.10 లక్షలలోపు పరిహారం పొందే వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

కరోనా సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరట కల్పించింది. ఎదైనా సంస్థ తమ ఉద్యోగికి లేదా ఎవరైన వ్యక్తి మరొకరికి.. కరోనా వైద్యానికి చెల్లింపులు జరిపితే.. 2019-2020 సహా తర్వాతి ఏడాదికి కూడా.. ఆ ఉద్యోగికి లేదా లబ్ధిదారునికి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఎవరైనా ఉద్యోగి కరోనాతో మరణిస్తే వారి కుటుంబానికి సంస్థ చెల్లించే పరిహారంపై కుడా పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. అయితే రూ.10 లక్షలలోపు పరిహారం పొందే వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:పాన్​- ఆధార్​ లింక్​ గడువు 3 నెలలు పొడిగింపు

Last Updated : Jun 25, 2021, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.