ETV Bharat / business

రూ.70వేల కోట్ల ప్యాకేజీతో ఎగుమతులు, స్థిరాస్తికి ఊతం

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఎగుమతులు, స్థిరాస్తి రంగాలను ప్రోత్సహించేలా రూ.70 వేల కోట్లతో ప్యాకేజీ ప్రకటించింది.

author img

By

Published : Sep 14, 2019, 5:22 PM IST

Updated : Sep 30, 2019, 2:36 PM IST

నిర్మలాసీతారామన్​
రూ.70వేల కోట్ల ప్యాకేజీతో ఎగుమతులు, స్థిరాస్తికి ఊతం

యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే దిశగా కార్యాచరణను మరింత ముమ్మరం చేసింది కేంద్రప్రభుత్వం. గతుకుల బాటలో పయనిస్తున్న ప్రగతి రథాన్ని తిరిగి గాడినపెట్టే లక్ష్యంతో వరుసగా మూడో వారం కీలక సంస్కరణలు ప్రకటించింది. ఆర్థిక వృద్ధిలో ముఖ్యమైన ఎగుమతులు, స్థిరాస్తి రంగానికి ఊతమివ్వడంపై ఈసారి ప్రత్యేక దృష్టిసారించింది.

గాడిన పడుతోంది...

ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతోందని చెబుతూ వ్యాపార వర్గాల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టంచేశారు. పారిశ్రామికోత్పత్తి తిరిగి పుంజుకుంటందనేందుకు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు.
ఎగుమతులు గతేడాది ఆగస్టుతో పోల్చితే 6.06 శాతం క్షీణించిన నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కొత్త పథకాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి.

"ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రధానంగా ఆరు కొత్త పథకాలను తీసుకొస్తున్నాం. అందులో మొదటిది ఎగుమతి ఉత్పత్తులపై పన్ను తగ్గుదల పథకం (ఆర్​ఓడీటీఈపీ). ఈ పథకం గతంలోని ఎం​ఈఐఎస్​ స్థానంలో అమలు కానుంది. రెండోది జీఎస్టీలో ఇన్​పుట్​ టాక్స్​ క్రెడిట్ల (ఐటీసీ) కోసం పూర్తిగా ఆటోమేటెడ్​ ఎలక్ట్రానిక్​ రీఫండ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నాం. ఈ విధానం ఈనెల చివరికల్లా ప్రారంభిస్తాం. "

- నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి.

స్థిరాస్తి రంగం..

ఆర్థిక మాంద్యం పొంచి ఉన్న వేళ గృహనిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు రూ.20 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్​పీఏలు, ఎన్​సీఎల్​టీ ప్రొసీడింగ్స్​ ప్రకారం దివాలా తీసినవి ఈ ఉద్దీపన ప్యాకేజీ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్లు సమకూర్చుతుందన్నారు నిర్మల. దాదాపు అదే మొత్తాన్ని బయటి పెట్టుబడిదారుల నుంచి ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఉద్దీపన చర్యలు...

  • ఎగుమతి ఉత్పత్తులపై పన్ను తగ్గుదల పథకాన్ని(ఆర్​ఓడీటీఈపీ) గతంలోని ఎంఈఐఎస్​ స్థానంలో నూతనంగా ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకం 2020 జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. సుమారు రూ.50 వేల కోట్ల వ్యయంతో ప్రారంభిస్తున్నారు.
  • ఇన్​పుడ్​ టాక్స్​ క్రెడిట్​లో ఆటోమేటిక్​ ఎలక్ట్రానిక్​ రీఫండ్​ వ్యవస్థను తీసుకురానున్నారు. ఈ పథకం ఈనెల చివరి కల్లా అందుబాటులోకి వస్తుంది. ఐటీసీ రీఫండ్​లో వేగం పెంచే దిశగా చర్యలు చేపట్టారు.
  • ఎక్స్​పోర్ట్​ క్రెడిట్​ గ్యారంటీ కార్పొరేషన్​ (ఈసీజీసీ) ద్వారా బీమా పరిమితి విస్తరణ. బ్యాంకులు ఇచ్చే రుణాలపై ఎక్కువ మొత్తంలో బీమా సౌకర్యం ఉంటుంది. ఏటా సుమారు రూ.1700 కోట్ల వ్యయం అంచనా. ప్రధానంగా ఎంఎస్​ఎంఈలకు లబ్ధి చేకూరనుంది.
  • ఎగుమతులను ప్రోత్సహించేందుకు సవరించిన ప్రాధాన్య రంగ రుణ నిబంధనలు (పీఎస్​ఎల్​) తీసుకొచ్చారు. ఆర్బీఐ ఆధ్వర్యంలో వీటి పరిశీలన ఉండనుంది. ఈ పథకం ద్వారా అధనంగా మరో రూ.36 వేల కోట్ల నిధులు రుణాల మంజూరు కోసం అందుబాటులోకి రానున్నాయి.
  • ఎగుమతుల సమయంలో వేగం పెంచేందుకు అన్ని రకాల అనుమతులు ఆన్​లైన్​ ద్వారా ఇవ్వనున్నారు. పోర్ట్​, విమానాశ్రయం, కస్టమ్స్​, ఇతర అనుమతులు త్వరితగతిన ఇచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు.

రూ.70వేల కోట్ల ప్యాకేజీతో ఎగుమతులు, స్థిరాస్తికి ఊతం

యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే దిశగా కార్యాచరణను మరింత ముమ్మరం చేసింది కేంద్రప్రభుత్వం. గతుకుల బాటలో పయనిస్తున్న ప్రగతి రథాన్ని తిరిగి గాడినపెట్టే లక్ష్యంతో వరుసగా మూడో వారం కీలక సంస్కరణలు ప్రకటించింది. ఆర్థిక వృద్ధిలో ముఖ్యమైన ఎగుమతులు, స్థిరాస్తి రంగానికి ఊతమివ్వడంపై ఈసారి ప్రత్యేక దృష్టిసారించింది.

గాడిన పడుతోంది...

ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతోందని చెబుతూ వ్యాపార వర్గాల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టంచేశారు. పారిశ్రామికోత్పత్తి తిరిగి పుంజుకుంటందనేందుకు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు.
ఎగుమతులు గతేడాది ఆగస్టుతో పోల్చితే 6.06 శాతం క్షీణించిన నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కొత్త పథకాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి.

"ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రధానంగా ఆరు కొత్త పథకాలను తీసుకొస్తున్నాం. అందులో మొదటిది ఎగుమతి ఉత్పత్తులపై పన్ను తగ్గుదల పథకం (ఆర్​ఓడీటీఈపీ). ఈ పథకం గతంలోని ఎం​ఈఐఎస్​ స్థానంలో అమలు కానుంది. రెండోది జీఎస్టీలో ఇన్​పుట్​ టాక్స్​ క్రెడిట్ల (ఐటీసీ) కోసం పూర్తిగా ఆటోమేటెడ్​ ఎలక్ట్రానిక్​ రీఫండ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నాం. ఈ విధానం ఈనెల చివరికల్లా ప్రారంభిస్తాం. "

- నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి.

స్థిరాస్తి రంగం..

ఆర్థిక మాంద్యం పొంచి ఉన్న వేళ గృహనిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు రూ.20 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్​పీఏలు, ఎన్​సీఎల్​టీ ప్రొసీడింగ్స్​ ప్రకారం దివాలా తీసినవి ఈ ఉద్దీపన ప్యాకేజీ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్లు సమకూర్చుతుందన్నారు నిర్మల. దాదాపు అదే మొత్తాన్ని బయటి పెట్టుబడిదారుల నుంచి ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఉద్దీపన చర్యలు...

  • ఎగుమతి ఉత్పత్తులపై పన్ను తగ్గుదల పథకాన్ని(ఆర్​ఓడీటీఈపీ) గతంలోని ఎంఈఐఎస్​ స్థానంలో నూతనంగా ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకం 2020 జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. సుమారు రూ.50 వేల కోట్ల వ్యయంతో ప్రారంభిస్తున్నారు.
  • ఇన్​పుడ్​ టాక్స్​ క్రెడిట్​లో ఆటోమేటిక్​ ఎలక్ట్రానిక్​ రీఫండ్​ వ్యవస్థను తీసుకురానున్నారు. ఈ పథకం ఈనెల చివరి కల్లా అందుబాటులోకి వస్తుంది. ఐటీసీ రీఫండ్​లో వేగం పెంచే దిశగా చర్యలు చేపట్టారు.
  • ఎక్స్​పోర్ట్​ క్రెడిట్​ గ్యారంటీ కార్పొరేషన్​ (ఈసీజీసీ) ద్వారా బీమా పరిమితి విస్తరణ. బ్యాంకులు ఇచ్చే రుణాలపై ఎక్కువ మొత్తంలో బీమా సౌకర్యం ఉంటుంది. ఏటా సుమారు రూ.1700 కోట్ల వ్యయం అంచనా. ప్రధానంగా ఎంఎస్​ఎంఈలకు లబ్ధి చేకూరనుంది.
  • ఎగుమతులను ప్రోత్సహించేందుకు సవరించిన ప్రాధాన్య రంగ రుణ నిబంధనలు (పీఎస్​ఎల్​) తీసుకొచ్చారు. ఆర్బీఐ ఆధ్వర్యంలో వీటి పరిశీలన ఉండనుంది. ఈ పథకం ద్వారా అధనంగా మరో రూ.36 వేల కోట్ల నిధులు రుణాల మంజూరు కోసం అందుబాటులోకి రానున్నాయి.
  • ఎగుమతుల సమయంలో వేగం పెంచేందుకు అన్ని రకాల అనుమతులు ఆన్​లైన్​ ద్వారా ఇవ్వనున్నారు. పోర్ట్​, విమానాశ్రయం, కస్టమ్స్​, ఇతర అనుమతులు త్వరితగతిన ఇచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు.
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding host country.
BROADCAST: Scheduled news bulletins only. Max use 3 minutes per day, in no more than 3 bona fide scheduled news or sports news programmes per day. No more than 60 seconds of WTA material may be used in any one programme. These programmes must be separated by a period of at least three hours. WTA Material may appear in short news bulletins, such bulletins to be of a duration of no more than 60 seconds at a frequency of no more than every 60 minutes. WTA material shall constitute no more than 1/3 of each bulletin duration. ALL NEWS OR ALL SPORTS NEWS NETWORKS may use WTA material during multiple news programmes in no more than 6 scheduled programmes per day and does not exceed a total of 30 seconds in any one programme. These programmes must be separated by a period of at least 60 minutes. Use within 48 hours.  
DIGITAL: If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies, and must ensure no advertising, promotion or publicity is placed before, during or after the broadcast, in such a way to imply an association, relationship or connection between a third party, and/ or a third party's product and/or service and WTA. SNTV digital clients shall ensure that no advertising, promotion, publicity or other message appears at the same time (be it superimposed or otherwise) as any other coverage of WTA 2013-16 which contains the WTA marks. Digital clients may use WTA footage via the Internet or mobile technology providing they SNTV digital clients may use a maximum of 180 seconds of match action/on-court interviews/WTA interviews per day; and a maximum of 60 seconds per match (action) for a maximum of 72 hours after the end of the match.
All clients must give a 5 second on-screen credit to the Rights Holding Broadcast in their particular territory to read as follows "Footage provided by (name of Rights Holding Broadcaster) or WTA if there is no national Rights Holder. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Zhongyuan Tennis Centre, Zhengzhou, China. 14th September 2019.
Karolina Pliskova (ponytail) beats Ajla Tomljanovic (peak cap) 6-3, 6-2:
1. 00:00 Tomljanovic walks out
2. 00:04 Pliskova walks out
First set:
3. 00:08 Rally underway with Pliskova leading 3-2, 30-15 and Pliskova wins the point with a forehand down the line
4. 00:28 Tomljanovic serves at 5-3, 0-0 and wins the point with a forehand cross court
5. 00:48 Tomljanovic serves at set point down and Pliskova wins with a backhand onto the baseline
Second set:
6. 00:56 Tomljanovic serves at 0-1, 0-0 and Pliskova wins the point with a backhand down the line
7. 01:07 Pliskova serves at 4-2, advantage and wins the point with a backhand cross court
8. 01:20 Tomljanovic serves at match point down and Pliskova wins with forehand return down the line
SOURCE: Perform/WTA
DURATION: 01:30
STORYLINE:
Karolina Pliskova reached her fifth final of the season at the Zhengzhou Open with a straight-sets win over Ajla Tomljanovic on Saturday.
The top seed put in a clinical performance, winning 6-3, 6-2 in one hour and eight minutes against the Australian.
The Czech reached her 27th career final, and third in China, where she was previously runner-up at the 2015 Zhuhai Elite Trophy and Tianjin last year.
Last Updated : Sep 30, 2019, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.