ETV Bharat / business

ఈపీఎఫ్​ఓ చందాదార్లకు శుభవార్త.. పెరిగిన వడ్డీ రేట్లు

author img

By

Published : Sep 17, 2019, 7:26 PM IST

Updated : Sep 30, 2019, 11:35 PM IST

పండుగ ముందు ఈపీఎఫ్ఓ​ చందాదారులకు శుభవార్త చెప్పింది కేంద్రం. 2017-18లో 8.55 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను 2018-19 సంవత్సరానికి 8.65 శాతానికి పెంచినట్లు వెల్లడించింది.

ఈపీఎఫ్ఓ

ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌ఓ) చందాదారులు 2018-19 సంవత్సరానికి డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని పొందుతారని కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు.

2017-18లో 8.55 శాతంగా ఉన్న ఈపీఎఫ్​ వడ్డీ రేట్లను.. 2018-19 సంవత్సరానికి 8.65 శాతంగా నిర్ణయించినట్లు గంగ్వార్​ తెలిపారు. పెంచిన వడ్డీతో 6 కోట్ల మంది ఈపీఎఫ్​ఓ చందాదారులు లబ్ధిపొందుతారని పేర్కొన్నారు.

కార్మిక, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య వడ్డీరేటుపై తొలుత భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఈ అనిశ్చితులను తొలగించుకునేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చలు జరిపారు కార్మిక శాఖ అధికారులు. ఈపీఎఫ్​ఓ చందాదారులకు 8.65 శాతం వడ్డీ రేటు చెల్లించినా.. సరిపడా మిగులు సంస్థ వద్ద ఉందని వివరించిన అనంతరం రేట్ల పెంపునకు మార్గం సుగమమైనట్టు ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​, ఇన్​స్టాలో కొత్త ఫీచర్లు.. ఏంటో తెలుసా?

ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌ఓ) చందాదారులు 2018-19 సంవత్సరానికి డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని పొందుతారని కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు.

2017-18లో 8.55 శాతంగా ఉన్న ఈపీఎఫ్​ వడ్డీ రేట్లను.. 2018-19 సంవత్సరానికి 8.65 శాతంగా నిర్ణయించినట్లు గంగ్వార్​ తెలిపారు. పెంచిన వడ్డీతో 6 కోట్ల మంది ఈపీఎఫ్​ఓ చందాదారులు లబ్ధిపొందుతారని పేర్కొన్నారు.

కార్మిక, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య వడ్డీరేటుపై తొలుత భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఈ అనిశ్చితులను తొలగించుకునేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చలు జరిపారు కార్మిక శాఖ అధికారులు. ఈపీఎఫ్​ఓ చందాదారులకు 8.65 శాతం వడ్డీ రేటు చెల్లించినా.. సరిపడా మిగులు సంస్థ వద్ద ఉందని వివరించిన అనంతరం రేట్ల పెంపునకు మార్గం సుగమమైనట్టు ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​, ఇన్​స్టాలో కొత్త ఫీచర్లు.. ఏంటో తెలుసా?

Jaipur (Rajasthan), Sep 17 (ANI): While speaking to ANI on September 17, Deputy Chief Minister of Rajasthan Sachin Pilot said, "If MLAs wants to join Congress party then I think there should be no objection in it." "They (BJP) should discuss about the economic slowdown, unemployment as they have taken 170 lakh crore from the Reserve Bank of India (RBI). Central government should know how to overcome from the economic slowdown," Pilot added.

Last Updated : Sep 30, 2019, 11:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.