ETV Bharat / business

త్రినేత్ర.. కొత్త ఐఫోన్​ ప్రత్యేకత ఇదే!

మూడు కెమెరాలతో కూడిన కొత్త ఐఫోన్​ తయారీకి ఉపక్రమించింది మొబైల్​ దిగ్గజ సంస్థ ఆపిల్​. ఇందులో త్రీడీ సాంకేతికతతో అద్భుతమైన చిత్రాలను తీసే వీలుంటుందని తెలుస్తోంది. ఇదే కాకుండా ఐదో తరం (5జీ) సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది.

author img

By

Published : May 28, 2019, 5:51 AM IST

Updated : May 28, 2019, 7:37 AM IST

ఆపిల్​

కొత్తగా మార్కెట్​లోకి రానున్న ఐఫోన్​లలో అత్యాధునిక సదుపాయాలను కల్పించనుంది ఆపిల్ సంస్థ. 2019 సెప్టెంబర్​లో ఈ ఫోన్​ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కెమెరా, తెర, టచ్​ ఐడీలలో మార్పులు చేయనున్నట్టు సమాచారం. జులై, ఆగస్టు సమయంలో వీటి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది.

కొత్త రకం మోడళ్లలో ఐదో తరం(5-జీ) సాంకేతికతను అందించనుంది ఆపిల్. కెమెరా పనితీరు మెరుగుపరిచేందుకు 3-డీ సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఇందుకోసం మూడు వెనుక కెమెరాలను అమర్చనుంది. అంతేకాకుండా పూర్తి టచ్​ ఐడీ కలిగిన ఎల్జీ ఓఎల్​ఈడీ తెరలను తీసుకురానుంది. ఈ ఐఫోన్లలో అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్​ నుంచే ఎయిర్ ​పాడ్స్​, ఆపిల్​ వాచ్​ను ఛార్జ్​ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

2019, 2020 మోడళ్ల ఐఫోన్​ తయారీ కోసం ఆసియా కంపెనీల వైపు ఆ సంస్థ చూడనుందని బార్క్​లేస్​ విశ్లేషకులు బ్లేన్​ కుర్తీస్​ అభిప్రాయపడ్డారు. ఐపోన్​కు ఓఎల్​ఈడీ తెరలను అందించటంలో ఎల్జీ సంస్థ రెండో స్థానానికి చేరనుంది. సామ్​సంగ్​ ద్వారా 10 నుంచి 30 శాతం ఆర్డర్లను ఎల్జీ దక్కించుకునే అవకాశముందని చెప్పారు కుర్తీస్.

ఇదీ చూడండి: భారత మార్కెట్​ నుంచి సోనీ ఫోన్లు ఔట్

కొత్తగా మార్కెట్​లోకి రానున్న ఐఫోన్​లలో అత్యాధునిక సదుపాయాలను కల్పించనుంది ఆపిల్ సంస్థ. 2019 సెప్టెంబర్​లో ఈ ఫోన్​ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కెమెరా, తెర, టచ్​ ఐడీలలో మార్పులు చేయనున్నట్టు సమాచారం. జులై, ఆగస్టు సమయంలో వీటి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది.

కొత్త రకం మోడళ్లలో ఐదో తరం(5-జీ) సాంకేతికతను అందించనుంది ఆపిల్. కెమెరా పనితీరు మెరుగుపరిచేందుకు 3-డీ సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఇందుకోసం మూడు వెనుక కెమెరాలను అమర్చనుంది. అంతేకాకుండా పూర్తి టచ్​ ఐడీ కలిగిన ఎల్జీ ఓఎల్​ఈడీ తెరలను తీసుకురానుంది. ఈ ఐఫోన్లలో అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్​ నుంచే ఎయిర్ ​పాడ్స్​, ఆపిల్​ వాచ్​ను ఛార్జ్​ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

2019, 2020 మోడళ్ల ఐఫోన్​ తయారీ కోసం ఆసియా కంపెనీల వైపు ఆ సంస్థ చూడనుందని బార్క్​లేస్​ విశ్లేషకులు బ్లేన్​ కుర్తీస్​ అభిప్రాయపడ్డారు. ఐపోన్​కు ఓఎల్​ఈడీ తెరలను అందించటంలో ఎల్జీ సంస్థ రెండో స్థానానికి చేరనుంది. సామ్​సంగ్​ ద్వారా 10 నుంచి 30 శాతం ఆర్డర్లను ఎల్జీ దక్కించుకునే అవకాశముందని చెప్పారు కుర్తీస్.

ఇదీ చూడండి: భారత మార్కెట్​ నుంచి సోనీ ఫోన్లు ఔట్

AP Video Delivery Log - 2200 GMT News
Monday, 27 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2158: Austria Politics AP Clients Only 4212878
Ousted Austrian chancellor vows to win job back
AP-APTN-2138: UK EU Farage 2 AP Clients Only 4212877
Farage celebrates Brexit party EU elex results
AP-APTN-2134: Peru Colombia AP Clients Only 4212876
Colombian president visits Peru, talks migration
AP-APTN-2133: UK EU Cable AP Clients Only 4212873
Lib Dem leader on his party's gain in EU elex
AP-APTN-2103: Ukraine Zelenskiy Frontline AP Clients Only 4212871
New Ukraine president visits eastern war zone
AP-APTN-2102: MidEast Syria AP Clients Only 4212870
Netanyahu on Syrian report of Israeli rocket attack
AP-APTN-2032: US OK Tornado Update Must Credit KOCO-TV, No Access Oklahoma City, No Access U.S. Broadcast Network 4212868
Oklahoma gov updates after viewing tornado damage
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 28, 2019, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.