ETV Bharat / business

అంతర్జాతీయ సానుకూలతలు.. లాభాల్లో మార్కెట్లు

author img

By

Published : Nov 18, 2019, 10:20 AM IST

అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ -సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 40, 371వద్ద కొనసాగుతోంది. 8 పాయింట్ల వృద్ధితో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 11, 897 వద్ద ట్రేడవుతోంది.

ఒడుదొడుకుల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు..

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పవనాలతో స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ -సెన్సెక్స్ 17 పాయింట్ల వృద్ధితో 40, 371వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ -నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11, 897వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో ఉన్న షేర్లు..

భారతీ ఎయిర్​టెల్, ఎస్​బీఐ, టాటా మోటార్స్, సన్​ ఫార్మా, ఎల్​ అండ్ టీ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నష్టాల్లో ఉన్న షేర్లు...

యెస్​ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ, ఏషియన్ పెయింట్స్, హిందూస్థాన్ యూనీలివర్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

బలపడిన రూపాయి..

అమెరికా డాలరు మారకంతో పోలిస్తే రూపాయి విలువ 17 పైసలు పెరిగి రూ. 71.61కి చేరింది.

ఇదీ చూడండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పవనాలతో స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ -సెన్సెక్స్ 17 పాయింట్ల వృద్ధితో 40, 371వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ -నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11, 897వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో ఉన్న షేర్లు..

భారతీ ఎయిర్​టెల్, ఎస్​బీఐ, టాటా మోటార్స్, సన్​ ఫార్మా, ఎల్​ అండ్ టీ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నష్టాల్లో ఉన్న షేర్లు...

యెస్​ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ, ఏషియన్ పెయింట్స్, హిందూస్థాన్ యూనీలివర్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

బలపడిన రూపాయి..

అమెరికా డాలరు మారకంతో పోలిస్తే రూపాయి విలువ 17 పైసలు పెరిగి రూ. 71.61కి చేరింది.

ఇదీ చూడండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం

Sannidhanam (Kerala), Nov 18 (ANI): Devotees thronged to Sabarimala Temple in Kerala on Nov 18. Thousands of devotees came in to offer prayers in the temple. The Sabarimala Temple was opened on November 16 for annual 'Mandala Pooja' festival. 'Mandala Pooja' festival is a 41-day long celebrations.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.