ETV Bharat / business

ఈ నెల 11న భారత మార్కెట్లోకి 'పోకో ఎక్స్​2' మొబైల్​ - భారత్ మార్కెట్లో విడుదలైన పోకో ఎక్స్​ 2

పోకో ఎక్స్‌2 మొబైల్‌ భారత మార్కెట్‌లోకి వచ్చేసింది. షావోమి నుంచి విడిపోయి ఇండిపెండెంట్‌ బ్రాండ్‌గా మారిన పోకో.. భారత మార్కెట్​లోకి తన తొలి స్మార్ట్​ఫోన్​ పోకో​‘ఎక్స్‌2ను విడుదల చేసింది. ఫిభ్రవరి 11న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఫోన్​ ప్రారంభ ధరను రూ.15,999గా నిర్ణయించింది.

POCO X2 launched in India at starting price of Rs 15,999
పోకో నుంచి 17 నెలల తర్వాత కొత్త ఫోన్‌
author img

By

Published : Feb 4, 2020, 7:15 PM IST

Updated : Feb 29, 2020, 4:21 AM IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోకో ఎక్స్‌2 మొబైల్‌ భారత మార్కెట్‌లోకి వచ్చేసింది. షావోమి నుంచి విడిపోయి ఇండిపెండెంట్‌ బ్రాండ్‌గా మారాక పోకో నుంచి వస్తున్న తొలి మొబైల్ కావడంతో ‘ఎక్స్‌2’ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.

డిజైన్‌ పరంగా ఈ ఫోన్‌ను రెడ్‌మీ కె30ను పోలి ఉన్నప్పటికీ.. కొన్ని ఆసక్తికర మార్పులు చేసినట్లుగా పోకో తెలిపింది. పోకో ఎక్స్‌2ను మూడు వేరియంట్లో అందుబాటులోకి తేనున్నారు. 6జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 6జీబీ/128జీబీ, 8జీబీ/256జీబీ వేరియంట్లలో లభిస్తుంది.

పోకో ఎక్స్‌2 ఫీచర్లు

  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్​
  • 6.67 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్ (1080x2340 పిక్సెల్) రియాల్టీ ఫ్లో 120హెడ్జ్‌ డిస్‌ప్లే
  • ఎల్‌సీడీ ప్యానెల్ ఇంటెలిజెంట్ డైనమిక్‌ రిఫ్రెష్‌ రేట్ టెక్నాలజీతో ఈ డిస్‌ప్లే
  • ఆక్టాకోర్‌ క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 730జీ ప్రాసెసర్‌
  • ఫోన్​ హీట్​ కాకుండా చూసే లిక్విడ్ కూల్ టెక్నాలజీ
  • ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ ఆధారిత ఎమ్‌ఐయూఐ 11
  • 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 27 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌

కెమెరాలు

ఈ స్మార్ట్​ఫోన్​ వెనుక భాగంలో నాలుగు, ముందు భాగంలో రెండు కెమెరాలను అమర్చారు. వెనకవైపున సోని ఐఎమ్‌ఎక్స్ 686 సెన్సార్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటాయి. దీనితో పాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ కెమెరా అందిస్తున్నారు.

ధర ఎంతంటే...

పోకో ఎక్స్2 6జీబీ/64జీబీ వేరియంట్ ధరను రూ.15,999గా నిర్ణయించారు. 6జీబీ/128జీబీ వేరియంట్‌ను రూ.16,999కు అందిస్తున్నారు. 8జీబీ/256జీబీ వేరియంట్ ధర రూ.19,999. అట్లాంటిస్‌ బ్లూ, మాట్రిక్స్ పర్పుల్, ఫీనిక్స్‌ రెడ్ రంగుల్లో ఈ మొబైళ్లు లభ్యమవుతాయి. ఫిభ్రవరి 11న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు.

ఇదీ చూడండి: 'కార్పొరేట్లకు సహకరిస్తేనే వృద్ధి గాడిలో పడుతుంది!'

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోకో ఎక్స్‌2 మొబైల్‌ భారత మార్కెట్‌లోకి వచ్చేసింది. షావోమి నుంచి విడిపోయి ఇండిపెండెంట్‌ బ్రాండ్‌గా మారాక పోకో నుంచి వస్తున్న తొలి మొబైల్ కావడంతో ‘ఎక్స్‌2’ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.

డిజైన్‌ పరంగా ఈ ఫోన్‌ను రెడ్‌మీ కె30ను పోలి ఉన్నప్పటికీ.. కొన్ని ఆసక్తికర మార్పులు చేసినట్లుగా పోకో తెలిపింది. పోకో ఎక్స్‌2ను మూడు వేరియంట్లో అందుబాటులోకి తేనున్నారు. 6జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 6జీబీ/128జీబీ, 8జీబీ/256జీబీ వేరియంట్లలో లభిస్తుంది.

పోకో ఎక్స్‌2 ఫీచర్లు

  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్​
  • 6.67 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్ (1080x2340 పిక్సెల్) రియాల్టీ ఫ్లో 120హెడ్జ్‌ డిస్‌ప్లే
  • ఎల్‌సీడీ ప్యానెల్ ఇంటెలిజెంట్ డైనమిక్‌ రిఫ్రెష్‌ రేట్ టెక్నాలజీతో ఈ డిస్‌ప్లే
  • ఆక్టాకోర్‌ క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 730జీ ప్రాసెసర్‌
  • ఫోన్​ హీట్​ కాకుండా చూసే లిక్విడ్ కూల్ టెక్నాలజీ
  • ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ ఆధారిత ఎమ్‌ఐయూఐ 11
  • 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 27 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌

కెమెరాలు

ఈ స్మార్ట్​ఫోన్​ వెనుక భాగంలో నాలుగు, ముందు భాగంలో రెండు కెమెరాలను అమర్చారు. వెనకవైపున సోని ఐఎమ్‌ఎక్స్ 686 సెన్సార్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటాయి. దీనితో పాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ కెమెరా అందిస్తున్నారు.

ధర ఎంతంటే...

పోకో ఎక్స్2 6జీబీ/64జీబీ వేరియంట్ ధరను రూ.15,999గా నిర్ణయించారు. 6జీబీ/128జీబీ వేరియంట్‌ను రూ.16,999కు అందిస్తున్నారు. 8జీబీ/256జీబీ వేరియంట్ ధర రూ.19,999. అట్లాంటిస్‌ బ్లూ, మాట్రిక్స్ పర్పుల్, ఫీనిక్స్‌ రెడ్ రంగుల్లో ఈ మొబైళ్లు లభ్యమవుతాయి. ఫిభ్రవరి 11న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు.

ఇదీ చూడండి: 'కార్పొరేట్లకు సహకరిస్తేనే వృద్ధి గాడిలో పడుతుంది!'

Intro:Body:ರಾಮನಗರ : ಬೀಡಿ ಕಾಲೋನಿ ವಾಸಿ ಮಹಿಳೆಯೊಬ್ಬರ ಉಳಿತಾಯ ಖಾತೆಗೆ 30 ಕೋಟಿ ಹಣ ಜಮಾವಣೆಗೊಂಡಿರುವ ಘಟನೆ‌ ತಡವಾಗಿ ಬೆಳಕಿಗೆ ಬಂದಿದೆ.
ಚನ್ನಪಟ್ಟಣದ ರೆಹನಾ ಬಾನು ಎಂಬುವವರ ಉಳಿತಾಯ ಖಾತೆಗೆ ಹಣ ಜಮಾ ಆಗಿದ್ದು ಹಣ ಜಮಾ ಮಾಡಿದವರಾರು ಎಂಬುದು ತಿಳಿದು ಬಂದಿಲ್ಲ. ಎಸ್ ಬಿ ಐ ಬ್ಯಾಂಕ್ ನ ಚನ್ನಪಟ್ಟಣ ಶಾಖೆಯಲ್ಲಿರುವ ರೆಹನಾ ಬಾನು ಅವರ ಹೆಸರಿನ 64163569441 ಅಕೌಂಟ್ ನಂಬರ್ ಗೆ 30 ಕೋಟಿ ಹಣ ಸಂದಾಯವಾಗಿದೆ.
ಚನ್ನಪಟ್ಟಣದ ಬೀಡಿ ಕಾಲೋನಿ ನಿವಾಸಿ ರೆಹನಾ ಬಾನು ಮನೆ ಬಳಿ ಬ್ಯಾಂಕ್ ಅಧಿಕಾರಿಯೊಬ್ಬರು ಡಿಸೆಂಬರ್ ತಿಂಗಳಲ್ಲಿ ಬಂದು ತಮ್ಮ‌ಖಾತೆಗೆ ದೊಡ್ಡ ಮೊತ್ತ ಬಂದಿದೆ ಕೂಡಲೇ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಲಿಂಕ್ ಮಾಡಿಸಿ ಎಂದು ಹೇಳಿದ್ದಾರೆ ಜೊತೆಗೆ ಬ್ಯಾಂಕ್ ಗೆ ಬರುವಂತೆ ಸೂಚಿಸಿದ್ದಾರೆ. ಅಕೌಂಟ್ ಗೆ ಹಣ ಬಂದಿರುವ ವಿಚಾರ ತಿಳಿದು ಶಾಕ್ ಆಗಿರೋ ಮಹಿಳೆ
ಈ ಸಂಬಂಧ ಚನ್ನಪಟ್ಟಣ ಪುರ ಠಾಣೆ ಜನವರಿ 9 ಕ್ಕೆ ದೂರು ದಾಖಲು ಮಾಡಿದ್ದಾರೆ.
ರೆಹನಾ ಬಾನು ಆನ್ಲೈನ್‌ ಮುಖಾಂತರ ಸ್ನ್ಯಾಪ್ ಡೀಲ್ ನಲ್ಲಿ ಸೀರೆ ಖರೀದಿಸಿದ್ದು ಅದಕ್ಕೆ ಬಹುಮಾನ ಬಂದಿದೆ ಎಂದು ಕರೆ ಮಾಡಿ ಅನಾಮದೇಯರು ಕೇಳಿದ್ದರಂತೆ ಆಗ ಅಕೌಂಟ್ ನಂಬರ್ ನೀಡಿದ್ದೆ ನಂತರ ನನ್ನ ಖಾತೆಗೆ 29, 99, 74, 084 ರೂ ಹಣ ಜಮಾ ಮಾಡಿದ್ದಾರೆ ಅಲ್ಲದೆ ಜೀರೋ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಶೀಟ್ ಗೆ ಬ್ಯಾಂಕ್ ಮ್ಯಾನೇಜರ್ ನನ್ನಿಂದ ಸಹಿ ಕೂಡ ಮಾಡಿಸಿಕೊಂಡಿದ್ದರು.‌ನಂತರ ಮೂರ್ನಾಲ್ಕು ದಿನ ಬಿಟ್ಟು ಅಕೌಂಟ್ ಡೀಟೈಲ್ಸ್ ಕೇಳಿದಾಗ ನಂಬರ್ ಅಷ್ಟೇ ನೀಡಿದ್ದಾರೆ ಎಂದು ದೂರಿನಲ್ಲಿ ರೆಹನಾ ಬಾನು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಯಾರೋ ಇವರ ಅಕೌಂಟ್ ದುರ್ಬಳಕೆ ಮಾಡಿಕೊಂಡು ವ್ಯವಹರಿಸುತ್ತಿರುವ ಶಂಕೆ ವ್ಯಕ್ತಪಡಿಸದ್ದು, ಈಗ ಅಕೌಂಟ್ ಓಲ್ಡ್ ಮಾಡಿ ಅಮಾನತು ಮಾಡಿರುವ ಬ್ಯಾಂಕ್ ಅಧಿಕಾರಿಗಳು ಹಣದ ಮೂಲದ ಬಗ್ಗೆ ಅಧಿಕಾರಿಗಳಿಂದ ತನಿಖೆ ನಡೆಸುತ್ತಿದ್ದಾರೆ.Conclusion:
Last Updated : Feb 29, 2020, 4:21 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.